Recent Posts

సినిమా

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కొన్ని రోజులుగా ఈ షో గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. సూపర్ స్టార్ నాగార్జున…

తెలంగాణ

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..
తెలంగాణ వార్తలు

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..

గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ…

ఆంధ్రప్రదేశ్

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూలై నెలలో సగటున 80వేల మంది దాకా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆగస్టు నెలలోనూ అదే రద్దీ కొనసాగింది.…

Read More
మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5…

Read More
గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్‌.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు.. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులు సంబరపడే శుభవార్తలే…

భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది
తెలంగాణ వార్తలు

భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది

కూడలి దాటుతున్నప్పుడు బస్సు వేగం చాలా ఎక్కువగా ఉందని, అది అదుపులో లేదని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ రైడర్ జాగ్రత్తగా దాటుతున్నాడు. కానీ బస్సు ఆపడానికి లేదా బ్రేక్ వేయడానికి ప్రయత్నించలేదు. ప్రమాదం తర్వాత కొన్ని క్షణాలు రోడ్డుపై.. ప్రజలు ప్రతిరోజూ తమ ఆఫీసు, పాఠశాల లేదా…

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?
బిజినెస్ వార్తలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ.. రష్యా – అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత…

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. జలుబు, దగ్గు అస్సలు మీ దరి చేరవు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. జలుబు, దగ్గు అస్సలు మీ దరి చేరవు!

వర్షా కాలం వచ్చిందటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌ బాట పట్టాల్సిందే. ఇందుకు ప్రధాన కారణం వర్షా కాలంలో తరచూ, జలుబు, దగ్గు వంటి వ్యాదుల బారిన పడడం. అయితే కొన్ని వీటిని జనాలు లైట్‌ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లైట్‌…

రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున
వార్తలు సినిమా సినిమా వార్తలు

రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజినీకాంత్…

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించనుంది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్​కు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు…

ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రాలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వానకబురు వచ్చేసిందందోయ్

ఏపీ, తెలంగాణలో ఓ వైపు పొలిటికల్ మెరుపులు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైందో చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.అన్నదాతలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది వాతావరణశాఖ. వర్షాకాలం…

వర్షాలు మళ్లీ వచ్చేశాయ్‌రా బుల్లోడా.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
తెలంగాణ వార్తలు

వర్షాలు మళ్లీ వచ్చేశాయ్‌రా బుల్లోడా.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు…

అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ
బిజినెస్ వార్తలు

అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. F-35 యుద్ధ విమానాలను కొనుగోలుకు భారత్ నిరాకరణ

ట్రంప్‌ దెబ్బ మామూలుగా పడలేదు. భారత్‌పై కనికరం లేకుండా 25శాతం సుంకాలని వేశారు. భారత్‌ పాక్‌ యుద్ధాన్ని ఆపేశాను.. అవన్నీ ట్రేడ్‌ డీల్స్‌ బెదిరింపులతోనే అంటూ గప్పాలు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు భారత్‌ను దొంగదెబ్బతీశారు. 25శాతం సుంకాలతోపాటు.. బయటకు చెప్పని పెనాల్టీ కూడా విధించారు. రష్యాతో భారత్…