Recent Posts

సినిమా

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. BTS ఆర్మీ తిరిగి వచ్చేసింది.. సైనిక సేవను పూర్తి చేసుకున్న V, RM..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. BTS ఆర్మీ తిరిగి వచ్చేసింది.. సైనిక సేవను పూర్తి చేసుకున్న V, RM..

BTS ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు సాధారణ యువకులు ఏర్పాటు చేసిన బ్యాండ్ ఇది. మొదట్లో కె పాపు గ్రూపుతో చాలా సాదాసీదాగా మొదలైంది.…

తెలంగాణ

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం…

ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం…

Read More
ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!

సాధారణంగా వేసవిలో విద్యాసంస్ధలకు సెలవులు వస్తాయి. కానీ కొన్నేళ్ళుగా వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతుంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రమాదాల…

Read More
కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం)…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీని వర్షాలు వదలట్లేదు.. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఆ వివరాలు ఇలా.. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్లు మధ్య విస్తరించి, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్…

హమ్మయ్యా.! భారీగా దిగొచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

హమ్మయ్యా.! భారీగా దిగొచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

దీపావళి ముందుగా బంగారం, వెండి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో.. దేశీయ మార్కెట్లలోనూ దీని ప్రభావం పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం.. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుండటంతో.. దేశీయంగా కూడా ఆ ప్రభావం…

ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో పడుతున్నట్లే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో పడుతున్నట్లే..

అలసట, ఆకస్మికంగా బరువు పెరగడం, వేగవంతమైన హృదయ స్పందన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు సూచిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండటం చాలాముఖ్యం.. కొలెస్ట్రాల్ అన్ని ప్రమాదకర జబ్బులకు మూలంగా మారుతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన అవసరం.. ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర…

ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..
వార్తలు సినిమా

ఒక్కొక్కరికీ సినిమా చూపించాడు.! ఫస్ట్ స్పీచ్ దద్దరిల్లిపోయింది..

తమిళగ వెట్రిక్‌ కళగం పార్టీ పేరుతో పొలిటికల్‌ అరంగేట్రం చేశారు..తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌. ఇప్పటికే పార్టీ పేరు, జెండా ప్రకటించిన విజయ్..తొలి బహిరంగ సభను గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం వేదికగా జరిగిన సభకు..లక్షల సంఖ్యల అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని…

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?

రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా చందానగర్ ప్రాంతంలోని ఇరుకైన గల్లీలో ఒక్కసారిగా టపాసాలు పేలుతు పెద్ద శబ్దాలు వినిపించాయి స్థానికులందరూ భయాందోళనకు గురై పరుగులు పెట్టారు హైదరాబాద్ పాతబస్తీలో ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్…

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..
తెలంగాణ వార్తలు

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. చదువుతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడి, డబ్బుల కోసం అమ్మకాలకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు. అతనొక…

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్…

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు తప్పదా..? కూటమి సర్కార్, వైసీపీ మధ్య కరెంట్ మంటలు..

విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో ఏపీ ప్రజలకు షాక్ తప్పేలా లేదు. అయితే ఈ పాపం వైసీపీదే అంటోంది టీడీపీ. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామంటేనే తెలుగుదేశానికి ప్రజలు ఓటేశారని .. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పుతారా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఛార్జీల పెంపు అమల్లోకి వస్తే ఉద్యమం…

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే

ధనియాలు వాసనకు, రుచికి పొంతన ఉండదు. వంటగదిలోని పోపుల పెట్టెని చూస్తే, పసుపు, కారంతో పాటు ధనియాలు ఈ మూడు మసాలాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. బిర్యానీ, కూరగాయలు లేదా సూప్ తయారు చేస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అయితే మనం ఉపయోగించే అన్ని మసాలా…

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!
బిజినెస్ వార్తలు

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

ప్రయాణ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం నుండి బ్యాంక్ ఖాతా తెరవడం వరకు, ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అనేక ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు.. భారతదేశం అంతటా ప్రజలకు ఆధార్ కార్డ్ సంబంధిత సేవలను అందించడానికి…