Recent Posts

సినిమా

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్…

తెలంగాణ

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More
ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్…

Read More
క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

తెలంగాణ అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ.. సీఎం ప్రకటన
తెలంగాణ వార్తలు

తెలంగాణ అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ.. సీఎం ప్రకటన

ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మొదట సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలతో పాటు.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారు. కులగణన పూర్తి నివేదికతో పాటు ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్‌ను సభలో సభ్యులకు అందించి చర్చించనున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో…

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి..!

టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాఢ వీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. తిరుమలలో వైభవంగా రథసప్తమి…

తెలుగు రాష్ట్రాల్లోనే వెరీ వెరీ స్పెషల్ ఈ దేవదేవుడు.. హెలికాఫ్టర్‌లో ఐదు టన్నుల పూలతో అభిషేకం.. ఎందుకో తెలుసా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోనే వెరీ వెరీ స్పెషల్ ఈ దేవదేవుడు.. హెలికాఫ్టర్‌లో ఐదు టన్నుల పూలతో అభిషేకం.. ఎందుకో తెలుసా

నూతన రాజగోపురాలపై కలశాలను ప్రతిష్టించి సప్తనదుల మంత్రజలంతో అభిషేకం గావించారు. వేడుక సందర్భంగా కర్ణాటకకు చెందిన భక్తుడు మంజునాథ్‌ హెలికాప్టర్‌ తో పుష్పవృష్టి కురిపించారు. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తజనం వేలాదిగా తరలివచ్చారు.. అలాగే ఆలయ ముంగిట, దేవతామూర్తుల ప్రతిష్టాపన, నవగ్రహాల మంటప ప్రారంభం…

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది ఇండియాకు చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో అభివృద్ధి చేసింది. దీని ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య.. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మర్చంట్‌కు…

తేగలతో మహిళలకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే షాక్ అవుతారు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తేగలతో మహిళలకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే షాక్ అవుతారు..!

తేగల్లో ఏం పోషకాలు ఉంటాయి..? ఈ తేగల్ని మహిళలు తప్పనిసరిగా ఎందుకు తినాలి..? డయాబెటీస్ బాధితులు తేగలను తినొచ్చా..? తేగలు అతిగా తింటే ఏం జరుగుతుంది.. పెద్దలు తేగలు గురించి చెప్పే విషయాలు నిజమేనా…? తేగలకు సంబంధించిన అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేగల్లో విటమిన్…

నా సినిమాను కాపీ కొట్టారు.. నాని హాయ్ నాన్న పై నిర్మాత షాకింగ్ కామెంట్స్
వార్తలు సినిమా

నా సినిమాను కాపీ కొట్టారు.. నాని హాయ్ నాన్న పై నిర్మాత షాకింగ్ కామెంట్స్

దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్ స్టార్‌ నాని నటించిన చిత్రం హాయ్‌ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో సీతారామం బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. 2023 డిసెంబర్‌ 7న…

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!
తెలంగాణ వార్తలు

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు హాల్‌ టికెటల్‌ లింక్‌ పంపిస్తామని, దానిపై ఒక్క క్లిక్‌…

మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..
తెలంగాణ వార్తలు

మృత్యువుతో పోరాడుతూనే పంజా విసిరిన చిరుతపులి.. పాపం చివరకు..

ఈ మధ్య క్రూరమృగాలు అభయారణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ చిరుత అడవిని వదిలి రహదారి వైపు దూసుకొచ్చింది. అనుకోకుండా ఓ వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందింది. మృత్యువుతో పోరాడుతూ.. కూడా పంజా విసురుతూ.. చివరకు నప్రాణాలు వదిలింది. అదో…

అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అబ్బ ఏం రాజసం.. తిరుమలలో చిరుత కలకలం.. శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీడియో చూశారా..

తిరుమలలో చిరుత కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం దగ్గర గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు…

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఏపీలోని రిజిస్ట్రేషన్…