ఏపీకి తుఫాను గండం.. పొంచి ఉన్న ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నెల ఈ నెల 29న జరగనున్న…