Recent Posts

సినిమా

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నన్ను గుర్తుపెట్టుకోండి.. మర్చిపోవద్దు.. అనుష్క బాటలోనే మరో హీరోయిన్.. సంచలన నిర్ణయం..

ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అనుష్క శెట్టి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు…

తెలంగాణ

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!
తెలంగాణ వార్తలు

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు…

ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు.. హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో సోదాలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. గ్రీన్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.…

Read More
లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లిక్కర్ స్కాం కేసులో ఐదుగురికి బెయిల్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో MP మిథున్‌రెడ్డి ఓటు!

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్‌పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ఉప…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

హలీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తింటే డేంజరే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హలీంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలున్నవారు తింటే డేంజరే..

రంజాన్ మాసం ఆరంభంతోనే నగరంలో హలీం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. రోజంతా ఉపవాసం ఉండే వారు హలీంను కచ్చితంగా తమ మెనూలో ఉంచుకుంటారు. ఈ మాసంలో హలీం తినడం వల్ల ఉపవాస దీక్ష వల్ల కలిగి నీరసం, నిస్సత్తువ దరిచేరదని చెప్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు…

ఫస్ట్ సినిమా సంచలనం.. ఆదియోగి వద్ద హీరోయిన్ శివరాత్రి వేడుకలు.. ఎవరో గుర్తుపట్టారా..?
వార్తలు సినిమా

ఫస్ట్ సినిమా సంచలనం.. ఆదియోగి వద్ద హీరోయిన్ శివరాత్రి వేడుకలు.. ఎవరో గుర్తుపట్టారా..?

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన ఏకైక మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. ఫలితంగా ఈ బ్యూటీకి ఆఫర్స్…

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!

ఏపీ, తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పనిలో ఉన్నారు అధికారులు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది. ఏ స్థానంలో ఎవరు విజేతలేనేది తేలడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు…

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్‌ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌ డీటెయిల్స్‌ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల మధ్య…

ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!
బిజినెస్ వార్తలు

ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!

ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పోలిస్తే 5.6 శాతం కంటే మెరుగ్గా ఉంది. ప్రభుత్వ వ్యయం, పట్టణ వినియోగం మెరుగుపడటం వల్ల Q3 - GDP వృద్ధి 6.2-6.3 శాతం…

మోదుగ చెట్టుతో మస్త్‌ మస్త్‌ లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు.
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మోదుగ చెట్టుతో మస్త్‌ మస్త్‌ లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులుకోరు.

ఇది మధుమేహ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవి కాలంలో విరగబూసే ఈ చెట్టు నిండా గులాబీ, పసుపు, ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ చెట్టు ఆకులు, కొమ్మలు, కాడలు, బెరడు, వేర్లు, పూలు ఇలా అన్ని భాగాలు పలు…

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..
తెలంగాణ వార్తలు

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..

కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి మేడమ్ ల్యాండ్‌ అయ్యారు. సింపుల్‌గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. వచ్చీరావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ మున్ముందు ఎలా ఉండబోతోంది…? పార్టీలో…

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు…

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్ధిని అంబుల వైష్ణవి… ఎందుకు ఇచ్చారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్ధిని అంబుల వైష్ణవి… ఎందుకు ఇచ్చారో తెలుసా?

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ, "అమరావతి అభివృద్ధి నా కల. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సేకరించేందుకు నా వంతు కృషి చేస్తాను" అని తెలిపింది. అమరావతి…

ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇదే అభివృద్ధి బడ్జెట్ అంటోన్న కూటమి ప్రభుత్వం.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తూ 3.22లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామంది. అయితే బడ్జెట్‌పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్‌ అంతగొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.. ఆంధ్రప్రదేశ్…