Recent Posts

సినిమా

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్…

తెలంగాణ

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు…

ఆంధ్రప్రదేశ్

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ…

Read More
సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది.. దేశ…

Read More
స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31,…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్‌!

తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తెలుగురాష్ట్రాల్లో…

పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!
బిజినెస్ వార్తలు

పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!

బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది కుంకుమ పువ్వును తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే…

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా,…

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!
తెలంగాణ వార్తలు

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

ఏప్రిల్ 22 నుండి కర్రెగుట్ట కొండలలో భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట పర్వతం ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.. అటువంటి పరిస్థితిలో, 20 వేలకు పైగా సైనికులు పర్వతంపై ఉన్న 2 వేలకు పైగా మావోయిస్టులను చుట్టుముట్టారు. ఇందులో హిడ్మా, దేవా వంటి మావోయిస్ట్ కీలక…

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్…

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!
బిజినెస్ వార్తలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!

గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్‌ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావంతోనే గోల్డ్‌ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః బంగారం…

సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం.. జైనులు ఇప్పటికీ ఈ రూల్‌ ఎందుకు పాటిస్తారో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే

చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తింటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆలస్యంగా కంటే కాస్త ముందుగానే తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు సాధారణంగా జైన ఆహారం గురించి వినే ఉంటారు. జైనులు సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తారు.మనం ఆరోగ్యంగా ఉండటానికి…

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలలో ఒకరు. ఈ టీమిండియా క్రికెటర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్ పోస్టును విరాట్ లైక్ చేశాడు. దీంతో ఒక్క రాత్రిలోనే ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ 2 మిలియన్స్ పెరిగారు. ఇంతకీ…

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్‌. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్‌. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలాతెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు…

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
తెలంగాణ వార్తలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను భూప్రకంపనలు భయపెట్టాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. కొద్దినెలల క్రితం నిపుణులు హెచ్చరించినట్లే భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు…