Recent Posts

సినిమా

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్…

తెలంగాణ

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు…

ఆంధ్రప్రదేశ్

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ముసురు ఇంకా వీడలేదు.. ఏపీలో ఉరుములతో వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ…

Read More
సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

సీబీఎస్ఈ 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫైనల్‌ టైం టేబుల్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో 20205-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫైనల్ టైం టేబుల్‌ను తాజాగా బోర్డు విడుదల చేసింది.. దేశ…

Read More
స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

స్వయం జులై సెషన్‌కు మీరూ దరఖాస్తు చేశారా? రాత పరీక్ష తేదీలు చూశారా..

స్వయం 2025 జులై సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 31,…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..

థైరాయిడ్ వ్యాధి కారణంగా.. లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది లేదా శరీరం బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, గొంతులో వాపు కూడా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని…

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 షో తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేని రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. మే 9న తొలి ఎపిసోడ్ కంప్లీట్ కాగా.. తాజాగా డ్యాన్స్ ఐకాన్ 2 ఫినాలే ముగిసింది. ఇక ఈ…

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు…

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్
తెలంగాణ వార్తలు

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు…

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన

ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేసింది. ఈ తరహా పథకాలు అమలు చేస్తోన్న…

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?

భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం అందిస్తుంది. యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రమాదాలు, సహాయక చర్యల కారణంగా మరణించిన సైనికులకు రూ.45 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆర్మీ బెనివాలెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. రాష్ట్రాలు తమ విధానాల ప్రకారం అదనపు పరిహారం…

క్రమంగా దిగి వస్తున్న పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

క్రమంగా దిగి వస్తున్న పసిడి, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ మార్కట్ ప్రభావం దేశీయంగా పడుతుంది. డాలర్ మారకం ఆధారంగా పసిడి ధరలు ఉంటాయి. ఈ నేపధ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి…

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

అందాలనగరం హైదరాబాద్‌ మరింత అందంగా కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ అందగత్తెలందరూ అడుగుపెట్టడంతో… సిటీలో ఆజోష్‌ వేరే లెవల్‌లో ఉందిప్పుడు. చార్మినార్‌ లాడ్ బజార్‌లో గాజుల నుంచి.. ఓరుగల్లులోని రామప్ప గుడి శిల్పకళ దాకా… ఈ సుందరీమణుల రాక కోసం అంతటా శోభాయమానమైన వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్‌వేదికగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌…

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

కాల్షియం కార్బైడ్‌ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4 రోజుల్లో జరిగే మగ్గింపు ప్రక్రియ కేవలం 1 రోజులోనే పూర్తవుతుంది. ఇదే వ్యాపారులకు…

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా మనమిత్ర వాట్సప్‌ గ్రూప్ నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్…