Recent Posts

సినిమా

నాకంటే అతనికే సెట్ అవుతుంది.. కృష్ణ చేయాల్సిన సినిమా ఆ హీరోకు ఇచ్చారట.. కట్ చేస్తే ఇండస్ట్రీ
వార్తలు సినిమా సినిమా వార్తలు

నాకంటే అతనికే సెట్ అవుతుంది.. కృష్ణ చేయాల్సిన సినిమా ఆ హీరోకు ఇచ్చారట.. కట్ చేస్తే ఇండస్ట్రీ

లుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకున్నారు. కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంలో, విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. జేమ్స్ బాండ్ తరహా సినిమాలు, సినిమా…

తెలంగాణ

రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?
తెలంగాణ వార్తలు

రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. రైతు భరోసాకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం వెలువడింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు…

ఆంధ్రప్రదేశ్

ఆ జిల్లాలో 171 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు జాబ్‌ మీదే! do not publish……..5
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ జిల్లాలో 171 అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు జాబ్‌ మీదే! do not publish……..5

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసిడియస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు…

Read More
ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల పరీక్షలకు జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏప్రిల్ 5 నుంచి 8 తేదీల పరీక్షలకు జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదిగో

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షలు గురువారం (ఏప్రిల్ 2) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8వ తేదీ…

Read More
హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే.. ఏ వాహనానికి ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఫీజులు తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే.. ఏ వాహనానికి ఎంతంటే..?

టోల్ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై ధరలు స్వల్పంగా తగ్గాయి. కొత్త టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల వాహనాలపై ఛార్జీలు తగ్గిస్తూ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..

మన శరీరానికి కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం.. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు సహాయపడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వారు పసుపు తినాలా..? వద్దా..? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో నిపుణులు ఏం…

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే

సౌత్ ఇండస్ట్రీ ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.…

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
తెలంగాణ వార్తలు

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా…

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
తెలంగాణ వార్తలు

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన…

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం.…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?

పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిదే. అయినప్పటికీ దీనిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందట. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాలు, పెరుగు తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పాలు, పెరుగు తినడం…

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న…

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
తెలంగాణ వార్తలు

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌తోపాటు పలు…

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్…