Recent Posts

సినిమా

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్…

తెలంగాణ

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్…

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల…

Read More
ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్…

Read More
క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

డయాబెటిస్, అధిక బరువుకు చెక్.. నెల రోజులు ఈ ఒక్కటి మానేస్తే చాలు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

డయాబెటిస్, అధిక బరువుకు చెక్.. నెల రోజులు ఈ ఒక్కటి మానేస్తే చాలు!

ప్రతిరోజూ మనం తాగే టీ, కాఫీ నుండి తినే ప్రతి ఆహారం వరకు, చక్కెర ఒక భాగమైపోయింది. ఆధునిక ఆహారపు అలవాట్లలో మనం ఎక్కువగా తీసుకునే పదార్థం చక్కెర. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ, అధికంగా చక్కెర వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక నెల…

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆహాలో స్ట్రీమింగ్‏కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ గేమ్ షో.. సర్కార్ సీజన్ 5 ఎపిసోడ్ చూశారా..?

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా 'సర్కార్' పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో…

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి
తెలంగాణ వార్తలు

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి

జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల.. అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు.. ఇక్కడ…

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీతి ఆయోగ్‌ అధికారులతో చంద్రబాబు సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే!

20 లక్షల మందికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్పించేలా ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా ఎనిమిది జిల్లాల్లో ఆర్ధిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను.. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి…

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు శుక్రవారం (జూన్‌ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్‌ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో…

మీరు e-KYC ఎలా చేయాలి?
బిజినెస్ వార్తలు

మీరు e-KYC ఎలా చేయాలి?

ఈ ప్రక్రియను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియ కోసం మీరు మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ మీరు మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను మీతో తీసుకెళ్లాలి. మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ (బొటనవేలు…

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సాయంత్రం 6గంటల లోపు డిన్నర్‌ చేయడం వల్ల ఇన్ని లాభాలా..? హీరోయిన్ల హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనట..!

సినిమా హీరోయిన్లు, కొంతమంది సెలబ్రిటీలు సాయంత్రం 6 లోపే డిన్నర్‌ పూర్తి చేస్తారట. ఇలా త్వరగా డిన్నర్ పూర్తి చేయడం వల్ల తాము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వారే స్వయంగా వెల్లడించిన సందర్బాలు కూడా అనేకం వార్తాల్లో వింటూ ఉంటాం.. అయితే, నిజంగానే సాయంత్రం 6గంటల లోపుగా…

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సోషల్ మీడియాలో త్రిషపై దారుణంగా ట్రోల్స్.. కారణం ఇదే..

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటూ కుర్ర హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో త్రిషపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకో తెలుసా.. ? సౌత్…

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..! ఇకపై

ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తామని..బీమాకు ఉద్యోగులు ప్రతినెలా 5 వందలు చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా కొంత చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని..ఉద్యోగులకు ఏవైనా ఆరోగ్య ససమస్యలు వస్తే ట్రస్టు ద్వారా డబ్బులు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..
తెలంగాణ వార్తలు

నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్‌..

కమిషన్‌ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరుకుంది. ఈటల రాజేందర్‌ విచారణ అనంతరం..ఈ నెల 9న మాజీ మంత్రి హరీశ్‌రావు, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను కమిషన్‌ ప్రశ్నించనుంది. కాగా, నేడు కాళేశ్వరం కమిషన్…