Recent Posts

సినిమా

వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!
వార్తలు సినిమా సినిమా వార్తలు

వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు.…

తెలంగాణ

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

పేపర్‌ లీక్ కారణంగా నీట్‌ ఎగ్జాం రద్దు చేయడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ చర్య విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులకు దేశ వ్యాప్తంగా ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో…

ఆంధ్రప్రదేశ్

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

పేపర్‌ లీక్ కారణంగా నీట్‌ ఎగ్జాం రద్దు చేయడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ చర్య విద్యార్ధులతోపాటు వారి తల్లిదండ్రులకు దేశ వ్యాప్తంగా ఆగ్రహం కలిగించింది. ఈ క్రమంలో…

Read More
రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)…

Read More
తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలంగాణ మొక్కజొన్నతో నిండిపోయిన ఏపీ గోడౌన్స్.. 14 రోజులుగా లారీల్లోనే డ్రైవర్ల జీవితం

తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్‌లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
బిజినెస్ వార్తలు

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్‌ అంబానీ.…

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?

మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ…

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్

బిగ్‏బాస్ సీజన్ 9.. మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయితీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా సాగడం లేదు. ఇక గత చివరి రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్ పై…

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

రాత్రిపూట బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎలుగుబంటి రోడ్డుపై సంచరిస్తుంది. గత కొన్నిరోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి తిరుగుతుంది. స్థానికులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల…

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా.. పల్నాడు జిల్లా దుర్గి…

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం

శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎలాగైతే విషాదంలోకి నెట్టిందో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే నెలలో, ఇంచుమించు ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఇదే తరహాజో జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 20 మంది…

ఇక గూగుల్‌ మ్యాప్స్‌కు కాలం చెల్లినట్టేనా? దాని కంటే మ్యాప్ల్స్‌ ఎందుకు బెటర్‌?
బిజినెస్ వార్తలు

ఇక గూగుల్‌ మ్యాప్స్‌కు కాలం చెల్లినట్టేనా? దాని కంటే మ్యాప్ల్స్‌ ఎందుకు బెటర్‌?

మ్యాప్‌మైఇండియా 'మ్యాప్‌ల్స్' నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌కు బలమైన స్వదేశీ ప్రత్యామ్నాయం. వాయిస్-గైడెడ్ దిశలు, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు, 3D జంక్షన్ వ్యూ వంటి వినూత్న ఫీచర్‌లను అందిస్తుంది. ఇండియా పోస్ట్‌తో కలిసి DIGIPIN డిజిటల్ అడ్రస్ సిస్టమ్‌ ను ప్రవేశపెట్టింది. జోహో బ్యానర్ కింద మన దేశంలో…

ఆ సమయంలో మహిళల కాళ్లపై రక్తపు చారలు ఎందుకు? భయం వద్దు.. ఇలా చేయండి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఆ సమయంలో మహిళల కాళ్లపై రక్తపు చారలు ఎందుకు? భయం వద్దు.. ఇలా చేయండి

మహిళల్లో సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య మెనోపాజ్‌ సంభవిస్తుంది. ఈ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ హార్మోన్ల మార్పుల వల్ల అలసట, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, తలనొప్పి, జుట్టు రాలడం వంటి అనేక ఇతర చర్మ…

బావ పెళ్లి చేసుకొని అరడజను మంది పిల్లలతో హ్యాపీగా ఉండాలి.. ప్రభాస్ వెరైటీ విషెస్ తెలిపిన నటుడు
వార్తలు సినిమా సినిమా వార్తలు

బావ పెళ్లి చేసుకొని అరడజను మంది పిల్లలతో హ్యాపీగా ఉండాలి.. ప్రభాస్ వెరైటీ విషెస్ తెలిపిన నటుడు

దివంగత హీరో కృష్ణ రాజు నటవారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న డార్లింగ్.. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత చత్రపతి, మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో…

ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట
తెలంగాణ వార్తలు

ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట

వినియోగ దారులు తమకు అవసరమైన వస్తువులను దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినియోగ దారుల ముంగిటకే సంస్థలు తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆన్ లైన్ ద్వారా అవసరమైన వస్తువులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు అవసరమైన డీజిల్ కూడా వారి ముంగిటకు…