Recent Posts

సినిమా

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బుద్ధవనాన్ని సందర్శించిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

అందాలనగరం హైదరాబాద్‌ మరింత అందంగా కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ అందగత్తెలందరూ అడుగుపెట్టడంతో… సిటీలో ఆజోష్‌ వేరే లెవల్‌లో ఉందిప్పుడు. చార్మినార్‌ లాడ్ బజార్‌లో గాజుల నుంచి.. ఓరుగల్లులోని రామప్ప గుడి శిల్పకళ దాకా… ఈ సుందరీమణుల…

తెలంగాణ

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!
Lifestyle తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

కాల్షియం కార్బైడ్‌ ఇది నిషేధిత పదార్థం. కానీ పండ్ల వ్యాపారులు మాత్రం 15 కిలోల మామిడికాయలు పండ్లుగా మారేందుకు కాల్షియం కార్బైడ్‌కు సంబంధించి చిన్న సాషెట్‌ను సబ్బు పెట్టెల్లో పెట్టి మగ్గిస్తున్నారు. దీంతో 3,4…

ఆంధ్రప్రదేశ్

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

మరో ఏడు రోజుల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ తాజాగా హాల్‌టికెట్లు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌…

Read More
ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. దంచికొడుతోన్న వర్షాలూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు…

Read More
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. ఆ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీ పై ప్రతిపక్షాలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!
వార్తలు సినిమా

బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే, సినిమా థియేటర్స్ వద్ద ఉండే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఈ హీరో ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుంటాడు. కాగా, బాలయ్యబాబు సంక్రాంతి పండుగకు ఏఏ సినిమాలతో…

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?
తెలంగాణ వార్తలు

వామ్మో.. ఏపీకి బస్సు, విమాన టికెట్ ధరలు ఎంతున్నాయో తెలుసా.?

పండగ రష్ మొదలయింది. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు ఏపీ జనం. దీంతో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో జనాలు కిక్కిరిసిపోతున్నారు. ఇదే అదును అని భావించి.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి దిగాయి. ప్రయాణీకుల నుంచి వీలైనంత గుంజేస్తున్నారు. అటు ఫ్లైట్ చార్జీలు కూడా బాగా పెరిగాయి. సంక్రాంతి…

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్
తెలంగాణ వార్తలు

బందర్ టూ హైదరాబాద్ – సీఎం రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్

సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తవుతుండగా, రాష్ట్ర అభివృద్ధి కోసం “తెలంగాణ రైజింగ్” అనే ఒక కలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం…

2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!

సాధారణంగా ప్రభుత్వాలు ఆయా డిసెంబర్‌ నెల రాగానే వచ్చే సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సెలవులు, అలాగే వివిధ పండగలకు సంబంధించిన సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సెలవుల జాబితా ఉలా…

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయానికల్లా ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం…

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO

చైనా నుంచి భారత దేశంలోకి అడుగు పెట్టిన HMPV కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా సమయంలోని పరిస్టితులు కనుల ముందు మెదిలి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. HMPVని సాధారణ వైరస్‌గా అభివర్ణించింది. భయపడాల్సిన పని లేదని…

గేమ్ ఛేంజర్ బెనిఫిట్‏ షో రిక్వెస్ట్ రిజెక్ట్.. అందుకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..
వార్తలు సినిమా

గేమ్ ఛేంజర్ బెనిఫిట్‏ షో రిక్వెస్ట్ రిజెక్ట్.. అందుకు మాత్రమే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..

మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వస్తుంది గేమ్ ఛేంజర్. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.…

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం
తెలంగాణ వార్తలు

మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం

తెలంగాణ టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి వరుస జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్‌లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక ఈ…

గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. జనరేషన్ మారింది గురూ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. జనరేషన్ మారింది గురూ

ఇప్పుడంతా ఆన్ లైన్ పేమెంట్సే. జనాలు జేబులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెకన్ల వ్యవధిలో పేమెంట్ చేసేయొచ్చు. QR కోడ్ ద్వారా ఇలా స్కాన్ చేసి.. అలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇప్పుడు బయటకెళ్లి టీ తాగి కూడా ఆన్ లైన్ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు…

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తాం.. ఇంటర్‌ విద్యా మండలి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తాం.. ఇంటర్‌ విద్యా మండలి

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రకటించారు.. ఇంటర్‌ విద్యలో కీలక…