Recent Posts

సినిమా

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే
వార్తలు సినిమా

ఇది కదా ట్విస్ట్ అంటే.. నాగ చైతన్యను కలిసిన సమంత.. అసలు మ్యాటర్ ఇదే

ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అక్కినేని నాగచైతన్య ఒకరు. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఇటీవలే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్…

తెలంగాణ

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్…

ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల…

Read More
చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చీరల దినోత్సవం..సాంప్రదాయ చీరకట్టుతో ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న మహిళలు!

భారతీయ మహిళలు ధరించే చీరలు సాంప్రదాయానికి నిదర్శణం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా, డిసెంబర్ 21 ఆదివారం రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఏ బి యెన్ &…

Read More
ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి వచ్చిన రష్యన్ భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయాన్ని సందర్శించి ఆకట్టుకున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొని, శిల్పకళతో ఉట్టిపడే చారిత్రక కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను అర్చకుల నుంచి తెలుసుకున్న వారు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్.. యాక్టింగ్ రాదని విమర్శలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఈ హీరో ఎవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్.. యాక్టింగ్ రాదని విమర్శలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. ఈ హీరో ఎవరంటే..

ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలోని టాప్ హీరోలలో అతడు ఒకరు. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.…

వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..
తెలంగాణ వార్తలు

వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కోపం హత్యలకు దారితీస్తున్నాయి. ఇలా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడంతోపాటు.. బాధితుల బిడ్డలు అనాధలుగా మారుతుండడం అందరిని కలవరపెడుతోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య…

‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘తల్లికి వందనం డబ్బులు మా నాన్న అకౌంట్‌లో వేయండి’- అధికారులను వేడుకున్న అక్కాచెల్లెళ్లు

తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి…

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..! ఇద్దరు సీఎంలతో కేంద్రం భేటీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కేంద్రానికి చేరింది. గోదావరి, కృష్ణా నదుల జలాల పంపకం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జల వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల…

ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..
బిజినెస్ వార్తలు

ఒక కోటి ఐదు లక్షల రుపాయలకు చేరిన బిట్‌ కాయిన్‌ విలువ..! మరింత పెరిగే ఛాన్స్‌..

పర్సనల్ ఫైనాన్సింగ్‌లో బిట్‌కాయిన్ ఒక కొత్త పెట్టుబడి ఎంపికగా మారింది. బిట్‌కాయిన్ ధర లక్షా 20వేల డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడిగా బిట్‌కాయిన్‌ను పరిగణిస్తున్నారు. క్రిప్టో మార్కెట్‌లో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బిట్‌కాయిన్ ధర మరింత పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్సనల్ ఫైనాన్సింగ్…

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!

శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే మాంసాహారం తినకూడని చెబుతుంటారు. మరి అసలు వర్షాకాలంలో మాంసాహారం ఎందుకు తినకూడదు. దీనికి గల కారణాలు ఏవి? అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ…

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లెజెండరీ సింగర్ పి.సుశీల మనవడు టాలీవుడ్ తోప్ హీరోనా..! ఇన్ని సూపర్ హిట్స్ కొట్టినా చివరకు ఇలా..

సినిమా ఇండస్ట్రీలో ఆమె గొంతు ఓ అద్భుతం.. పాటకు ప్రాణం పొసే గొంతు ఆమెది.. ఆమె ఎవరో కాదు లెజెండ్రీ సింగర్ పి. సుశీల. ఎన్నో భాషల్లో పాటలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు సుశీల. కొన్ని వేల పాటలు పాడారు సుశీల. అయితే ఆమె మనవడు టాలీవుడ్ హీరో..…

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!
తెలంగాణ వార్తలు

నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి…

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. ఆగి ఉన్న ట్రైన్‌లో చెలరేగిన మంటలు..రెండు బోగీలు దగ్ధం!

తిరుపతి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రాయలసీమ నుంచి షిరిడి వేళ్లే ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌ లూప్‌లైన్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్తా రెండు బోగీలకు వ్యాపించడంతో ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమచారంతో…

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే.. రైతన్నలకు పండుగలాంటి వార్త

ఒక వారం రోజులపాటూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది. మరి ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఈ ఆర్టికల్ చూసేయండి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే…