ఏపీలోనూ రాజకీయ రచ్చ రాజేసిన ఫోన్ ట్యాపింగ్! తనకు రికార్డింగ్ వినిపించారంటూ బాంబు పేల్చిన షర్మిల్
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి విస్తరించింది. వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తూ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కోటంరెడ్డి కూడా ఇదే విషయంపై ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించింది. ట్రింగ్ ట్రింగ్మని తెలంగాణలో మోగుతున్న ఫోన్…