Recent Posts

సినిమా

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. 80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

దాదాపు 9 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా.. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ…

తెలంగాణ

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ కల్తీకల్లు ఘటనలో ఒకరు మృతి… గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు…

ఆంధ్రప్రదేశ్

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..

వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు. జగన్‌ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను…

Read More
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్…

Read More
శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఓ మంచి కబురు.. టీటీడీ మరో కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్ అందించింది టీటీడీ. సరికొత్త ప్రయత్నంలో భాగంగా ఇకపై పుస్తక ప్రసాదాన్ని అందించనుంది. మతమార్పిడిలను సమూలంగా అరికట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ ఈ మేరకు చర్యలు…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు
వార్తలు సినిమా సినిమా వార్తలు

నందమూరి అందగాడు,మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ తారక్. డ్యాన్స్, పైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతుంటారు. నందమూరి నటవారసుడిగా సినీపరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.…

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

హైదరాబాద్‌లోని రాష్ట్ర రాజ్ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు తస్కరణకు గురయ్యాయి. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో రహస్యంగా దాచిన…

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!

అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే.. అరేబియా…

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లేనట..

థైరాయిడ్ వ్యాధి కారణంగా.. లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది లేదా శరీరం బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, గొంతులో వాపు కూడా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి..థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని…

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

డ్యాన్స్ ఐకాన్ 2 విజేతగా 8 ఏళ్ల చిన్నారి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో డ్యాన్స్ ఐకాన్ 2 షో తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలేని రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. మే 9న తొలి ఎపిసోడ్ కంప్లీట్ కాగా.. తాజాగా డ్యాన్స్ ఐకాన్ 2 ఫినాలే ముగిసింది. ఇక ఈ…

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు…

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్
తెలంగాణ వార్తలు

పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు…

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ మహిళలకు సర్కార్ వారి శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారిక ప్రకటన

ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామి ఇచ్చింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్‌పై కసరత్తు చేసింది. ఈ తరహా పథకాలు అమలు చేస్తోన్న…

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరుడైన సైనికుడికి ఎంత పరిహారం అందుతుంది..?

భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం అందిస్తుంది. యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రమాదాలు, సహాయక చర్యల కారణంగా మరణించిన సైనికులకు రూ.45 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆర్మీ బెనివాలెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. రాష్ట్రాలు తమ విధానాల ప్రకారం అదనపు పరిహారం…