Recent Posts

సినిమా

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో…

తెలంగాణ

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
తెలంగాణ వార్తలు

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు…

ఆంధ్రప్రదేశ్

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా…

Read More
పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్…

Read More
ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..

ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది

చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్‌ చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే 4వేల రూపాయలు పెన్షన్‌…

హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?
సినిమా సినిమా వార్తలు

హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?

నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం మరొక హిట్ కొట్టారు. హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని పలకరించారు నాని. తండ్రి సెంటిమెంట్ నానికి బాగా కలిసి వచ్చింది ఏమో అని చెప్పవచ్చు. నాలుగు సంవత్సరాల క్రితం జెర్సీ సినిమాతో తండ్రి సెంటిమెంట్ సినిమాలో నటించారు. ఆ సినిమా తెలుగు…

“రేవంత్ రెడ్డి” ప్రేమ కథ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?
తెలంగాణ వార్తలు

“రేవంత్ రెడ్డి” ప్రేమ కథ తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?

ముక్కు సూటిగా ఉంటూ, గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలని చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం…

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.
జాతీయం వార్తలు

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.

కిసాన్ వికాస్ పత్ర పథకం మన దేశంలో ఒక బలమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తుంది, ఆర్థిక వృద్ధిని కోరుకునే వ్యక్తులకు సురక్షితమైన మార్గాన్ని అందిస్తోంది. ఈ చొరవ పెట్టుబడిదారులు 115 నెలల వ్యవధిలో తమ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. 100 రూపాయల నిరాడంబరమైన మొత్తంతో ప్రారంభించి,…

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
జాతీయం తెలంగాణ వార్తలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి…

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..
తెలంగాణ వార్తలు

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో సాధారణ స్థాయి నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నమోకార్తీకమాసంలో కొద్దిగా ఉండే…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం…

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!
బిజినెస్

చివరి అవకాశం.. లేదంటే పాన్‌కార్డు పనికిరాదని గుర్తుంచుకోండి..!

మీరు ఇంకా పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకుంటే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లేదంటే పాన్‌కార్డు నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ఆదాయపు పన్ను హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఆధార్‌తో…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…