Recent Posts

సినిమా

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇదివరకే…

తెలంగాణ

సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం?.. గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకుంటారో తెలిస్తే..
తెలంగాణ వార్తలు

సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం?.. గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకుంటారో తెలిస్తే..

దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సరఫరాపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఒక గ్రామం మాత్రం పూర్తిగా LPG లేకుండానే వంట చేస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది మరెక్కడో కాదు, తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం.…

ఆంధ్రప్రదేశ్

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి..? అసలు ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో విషాదం వెలుగు చూసింది. కల్తీ పాలు తాగిన మరో రెండున్నర సవంత్సరాల బాలుడు నగరంలోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్తీపాల ఘటనలో…

Read More
రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!

రైతులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన…

Read More
అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి
తెలంగాణ వార్తలు

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ…

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది. కాని ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శుభలేఖ…

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం…

గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి..

ఇప్పుడున్న కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారం, టెన్షన్‌, ఉద్యోగంలో ఒత్తిడి తదితర కారణాల వల్ల మనిషికి గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం,…

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు భారీగానే పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగి పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్టు 13, 2024 మంగళవారం నాడు బంగారం ధర పెరిగింది. 24, 22 క్యారెట్ల బంగారం…

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
వార్తలు సినిమా

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో

తుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్ తో నటించాడు. ధనుష్‌కి ఇది 50వ సినిమా. ఈ…

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ వార్తలు

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు, డిప్యూటీ సీఎం. టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం…

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా…

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల…

నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు
వార్తలు సినిమా

నో కాంప్రమైజ్ అంటున్న రవితేజ, రామ్.. ఆగస్ట్ 15కు గట్టిగ ప్లాన్ చేసిన హీరోలు

ఈ రోజుల్లో వీలైనంత వరకు సినిమాల రన్ టైమ్ తక్కువగా ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకులు. నిడివి కాస్త ఎక్కువున్నా ఆడియన్స్‌కు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని వాళ్ల భయం. కానీ ఆగస్ట్ 15కి రాబోయే సినిమాల విషయంలో మాత్రం దర్శక నిర్మాతల ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఒక్కటి…