Recent Posts

సినిమా

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

లిమిట్స్ దాటొద్దు.. అర్థమైందా.. ఇమాన్యుయేల్ పై హరీష్ ఫైర్.. నామినేషన్స్ లో రచ్చ రచ్చ..

బిగ్‏బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా మాస్క్ మ్యా్న్స్ హరీష్ వర్సెస్ హౌస్మేట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సుమన్ శెట్టి తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇక…

తెలంగాణ

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..
తెలంగాణ వార్తలు

స్కానింగ్ సెంటర్‌లో కీచక టెక్నీషియన్‌..! లోపలికి వెళ్లిన మహిళ భయంతో పరుగులు..

అదో ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌.. కానీ, ఇక్కడకు వచ్చే రోగులకు మాత్రం అది రోజు రోజుకూ నరకంగా మారుతోంది. దాంతో తరచూ ఏదో ఒక వివాదం, స్కానింగ్‌ సెంటర్‌ ముందు బాధితుల నిరసనలు, ఆందోళనలు…

ఆంధ్రప్రదేశ్

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని…

Read More
ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీలోని ఈ జిల్లాలకు 3 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. మళ్లీ బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరి వచ్చే ౩ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం…

Read More
ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్‌..! అక్టోబర్‌ 1 నుంచి ఒకరి కార్డ్‌పై మరొకరు పనికి వస్తే..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఉపాధి కూలీలు ఈకేవైసీ ద్వారా ఆధార్‌తో అనుసంధానం చేయబడతారు. ఒకరి బదులు మరొకరు పనిచేయడం నిరోధించబడుతుంది. అక్టోబర్ 1…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం, విశాఖపట్నం, పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను…

మార్కెట్‌లో మరో మడత ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం..
బిజినెస్ వార్తలు

మార్కెట్‌లో మరో మడత ఫోన్.. వెరైటీని కోరుకునే వారి కోసం..

ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన భాగమైంది. అది లేకపోతే ఒక్క పనిని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్ పనికి వచ్చేది. ఆ తర్వాత పాటలను రికార్డు చేసుకుని వినే అవకాశం కలిగింది. కానీ ఇప్పుడు ప్రతి పనికీ అత్యవసరంగా…

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి
తెలంగాణ వార్తలు

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. ఒక్క క్లక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల తుది జాబితా ఎట్టకేలకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడింది. ఎంపిక జాబితాను తాజాగా కమిషన్ వెబ్ సైట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా సెలక్షన్ లిస్ట్ ను ..…

ఈతవనంలో చిమ్మచీకటిలో పదిహేను గంటలు నరకయాతన.. చివరకీ..!
తెలంగాణ వార్తలు

ఈతవనంలో చిమ్మచీకటిలో పదిహేను గంటలు నరకయాతన.. చివరకీ..!

మ్మ చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు ‌నరకయాతన‌ అనుభవించాడు. అతని వృత్తి కల్లు గీత.. నిత్యం కల్లు తీస్తే గానీ పూట గడవదు. రోజులాగే కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కాడు. అయితే కొద్దిపాటి వర్షానికి పట్టుతప్పి క్రిందపడిపోయాడు ఓ‌ గీత కార్మికుడు.…

కాశీ వెళ్లొస్తానని చెప్పి.. చిట్టీల పేరుతో రెండు కోట్లు టోకరా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కాశీ వెళ్లొస్తానని చెప్పి.. చిట్టీల పేరుతో రెండు కోట్లు టోకరా..?

చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుత్తిలో జరిగింది. తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ గుత్తి పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తిలో చిట్టీల పేరుతో సుమారు రెండు కోట్ల వరకు టోకరా…

మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మొన్న బుడమేరు.. నేడు పండమేరు..అతలాకుతలం చేసిన వాగులు

విజయవాడలో కాలనీలను బుడమేరు ముంచెత్తితే.. అనంతపురం శివారులో ఉన్న కాలనీలపై పండమేరు విరుచుకుపడింది. అనంతపురంలో కూడా తాజాగా కురిసిన భారీ వర్షాలతో పండమేరు వాగు శివారు కాలనీలపై విరుచుకుపడింది. భారీ వర్షాలతో కనగానపల్లి చెరువు గండి పడడంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పలు కాలనీలను ముంచెత్తింది. నెలరోజుల…

తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ
బిజినెస్ వార్తలు

తెగ అమ్ముడుపోతున్న మహీంద్ర కొత్త కారు.. ఫీచర్స్‌ అలా ఉన్నాయి మరీ

మహీంద్ర కంపెనీకి చెందిన XUV 3XO కారు అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారుకు కస్టమర్లు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. XUV 300కి అప్ గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చిన ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు…

‘లక్ష్మీదేవి కంటే ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను క్షమించండి’.. ఎలిమినేట్ అయ్యాక నాగ మణికంఠ
వార్తలు సినిమా

‘లక్ష్మీదేవి కంటే ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను క్షమించండి’.. ఎలిమినేట్ అయ్యాక నాగ మణికంఠ

కాగా తన భార్య పిల్లల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు నాగ మణికంఠ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వారు తనకు దక్కాలన్న, అత్తారింటిలో గౌరవం పొందాలన్న బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనేవాడు. అలాంటిది ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాడు నాగ…

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..
తెలంగాణ వార్తలు

గోదారి అలలపై అద్భుత ప్రయాణం.. తెలంగాణ టూరిజం పాపికొండల ప్యాకేజీ..

తెలంగాణ, ఏపీ బార్డర్ లో ఉండే పాపికొండలను చూడ్డానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మొన్నటి వరకు వర్షాల నేపథ్యంలో ఆగిపోయిన పాపికొండల సందర్శన ఆగిపోయింది. అయితే తాజాగా మళ్లీ టూర్ ను ఆపరేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.. ఇరువైపుల…

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..
తెలంగాణ వార్తలు

అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..

ప్రభుత్వ ఉపాధ్యాయుడి వడ్డీ కక్కుర్తి చిరు వ్యాపారి ప్రాణాలు బలి తీసుకొంది. అప్పు తీసుకున్నోడు పారిపోయాడు.. మద్యవర్తి బలయ్యాడు..ఈ ఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవాల్సిందే..హనుమకొండలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాక్షసంగా ప్రవర్తించాడు.. అధిక…