జేఈఈ మెయిన్ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు
జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి కీ, తుది ఫలితాల విడుతల వరకు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రశ్నలు కఠినంగా ఇవ్వాలనే ప్రయత్నంలో తప్పుల తడకగా పరీక్ష నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో తరచూ తప్పిదాలు చోటు చేసుకోవడమే…





























