యాదాద్రి చిన్నారికి కష్టం: ఇంజెక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
తెలంగాణ వార్తలు

యాదాద్రి చిన్నారికి కష్టం: ఇంజెక్షన్‌ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొలను దిలీప్‌రెడ్డి–యామిని దంపతులకు ఆరు నెలల వయస్సున్న భవిక్‌రెడ్డి స్పైనల్‌ మస్కలర్‌ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. లక్షల్లో ఒక్కరికి వచ్చే అత్యంత ప్రాణాంతకమైన జబ్బుగా పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు. భవిక్‌రెడ్డికి నరాల కండరాల బలహీనత ఎస్‌ఎమ్‌ఏ టైప్‌…

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌. రైతుల రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. కాగా, తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటుంది.…

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై…

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని…

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో
తెలంగాణ వార్తలు

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు.…

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్…

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్
తెలంగాణ వార్తలు

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు…

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్
తెలంగాణ వార్తలు

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలో హైదరాబాద్ సిటీలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుండి హైదరాబాద్…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌
తెలంగాణ పాలిటిక్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, మంత్రుల బాధ్యతల స్వీకరణ అప్‌డేట్స్‌

తెలంగాణలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నేడు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌.. స్పీకర్‌ ఎన్నిక విషయాన్ని అనౌన్స్‌ చేస్తారు. కాగా, అసెంబ్లీలో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన…