ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి. ఏపీలో సెలవులు ఇలా..అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి…

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూప్‌1 నోటిఫికేషన్‌పై మళ్లీ రగడ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్‌1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ…

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలంగాణ వార్తలు

ఈ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు…

ఆపరేషన్‌ హైడ్రా – మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..
తెలంగాణ వార్తలు

ఆపరేషన్‌ హైడ్రా – మూసీ.. టెన్షన్‌.. టెన్షన్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..

హైదరాబాద్‌లో హైడ్రా హడల్‌.. సిటీ జనాల్లో వీకెండ్‌ దడ.. మూసీ పరివాహకంలో టెన్షన్‌.. టెన్షన్‌.. ఆపరేషన్‌ హైడ్రా.. ఆపరేషన్‌ మూసీ.. హైదరాబాద్‌ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. హైడ్రా వారాంతపు దాడులు.. మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్‌లు భయపెడుతున్నాయి. శనివారం, ఆదివారం వస్తుందంటేనే హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు.. హైడ్రా బుల్డోజర్లు…

కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని..
తెలంగాణ వార్తలు

కలెక్టరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని..

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది.. తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది.. అప్రమత్తమై వెంటనే పరుగులు తీశారు.. ఏంటోనని చూడగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. తెల్లవారుజామున…

దసరాకి మంత్రివర్గం విస్తరణ ఉండే ఛాన్స్.. ఆశల పల్లకీలో ఆశావాహులు..!
తెలంగాణ వార్తలు

దసరాకి మంత్రివర్గం విస్తరణ ఉండే ఛాన్స్.. ఆశల పల్లకీలో ఆశావాహులు..!

త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరణ చేపట్టబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ లో ఈసారి మైనార్టీ నేతకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరణ…

ఏజెన్సీలో ఆదివాసీలు జాతర.. వేడుకగా కొత్తల పండగ.. కొత్త పంటను వనదేవతకు సమర్పించే అడవిబిడ్డలు
తెలంగాణ వార్తలు

ఏజెన్సీలో ఆదివాసీలు జాతర.. వేడుకగా కొత్తల పండగ.. కొత్త పంటను వనదేవతకు సమర్పించే అడవిబిడ్డలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక ఏజెన్సీలో ఆదివాసీల జాతర ఘనంగా జరుపుకున్నారు. తమకు వచ్చే మొదటి పంటలను వనదేవతలకు నైవేద్యం పెట్టి.. ప్రకృతితో మమేకమైన అడవి బిడ్డలు అడవి తల్లికి పూజలు చేశారు. తమ వారసత్వాన్ని పరిరక్షించుకునేలా కొత్తల పండుగను ఆదివాసి గూడెంలలలో వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రపంచం టెక్నాలజీ…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!

ఇళ్లు లేనివారికి రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఎంపికకు ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.…

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్‌…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా…