భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది
తెలంగాణ వార్తలు

భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది

కూడలి దాటుతున్నప్పుడు బస్సు వేగం చాలా ఎక్కువగా ఉందని, అది అదుపులో లేదని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ రైడర్ జాగ్రత్తగా దాటుతున్నాడు. కానీ బస్సు ఆపడానికి లేదా బ్రేక్ వేయడానికి ప్రయత్నించలేదు. ప్రమాదం తర్వాత కొన్ని క్షణాలు రోడ్డుపై.. ప్రజలు ప్రతిరోజూ తమ ఆఫీసు, పాఠశాల లేదా…

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి…

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించనుంది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్​కు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు…

వర్షాలు మళ్లీ వచ్చేశాయ్‌రా బుల్లోడా.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
తెలంగాణ వార్తలు

వర్షాలు మళ్లీ వచ్చేశాయ్‌రా బుల్లోడా.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు…

దుర్గం చెరువులో ఉదయాన్నే కనిపించిన అదో మాదిరి ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా..
తెలంగాణ వార్తలు

దుర్గం చెరువులో ఉదయాన్నే కనిపించిన అదో మాదిరి ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా..

దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కేంద్రంగా ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల రోజుల వ్యవధిలో దుర్గం చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. మరొకరిని పోలీసులు రక్షించారు. దుర్గం చెరువు ఆత్మహత్యలకు నిలయంగా…

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు…

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
తెలంగాణ వార్తలు

సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ…

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
తెలంగాణ వార్తలు

ఎవర్రా మీరంతా..! గణపయ్యతోనే గేమ్సా.. వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

గణనాధుడికే తిప్పలు తప్పలేదు. మొదటి పూజ గణనాధుడికి చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేటుగాళ్లు ఏకంగా వినాయకుడి విగ్రహాన్ని ఏం చేశారో తెలిస్తే.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్ వేయండి మరి. ఇలా ఉన్నాయి. గణనాథున్నే ఎత్తుకెళ్లారు దొంగలు. లంబదర అంటూ…

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..
తెలంగాణ వార్తలు

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు…

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల…