పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
తెలంగాణ వార్తలు

పైకేమో చాక్లెట్ బాక్సులు.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందాలు మాత్రం ఆగడంలేదు. డ్రగ్‌ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలతో హైదరాబాద్‌ మహానగరంలో వాలిపోతూనే ఉన్నారు. దాంతో.. హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఒక్కరోజే హైదరాబాద్‌లో రెండు చోట్ల డ్రగ్స్‌…

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?
తెలంగాణ వార్తలు

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. తొలి దశలో ఎక్కడి నుంచంటే..?

సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా…

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
తెలంగాణ వార్తలు

గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!

ఎక్కడైనా మనకు పసుపుతో ముగ్గు వేసి..రెండు నిమ్మకాయలు కనిపిస్తే గుండె ఆగినంత పని అవుతుంది. చేతబడి, క్షుద్ర పూజలు అంటే వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. దీపావళికి ఊరికి వెళ్లి వచ్చే సరికి నిమ్మకాయలు దర్శనమిచ్చాయి. మహబూబాబాద్ జిల్లాలోని చిన్న…

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు మృతి..టపాసులే కారణామా?

రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా చందానగర్ ప్రాంతంలోని ఇరుకైన గల్లీలో ఒక్కసారిగా టపాసాలు పేలుతు పెద్ద శబ్దాలు వినిపించాయి స్థానికులందరూ భయాందోళనకు గురై పరుగులు పెట్టారు హైదరాబాద్ పాతబస్తీలో ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్…

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..
తెలంగాణ వార్తలు

సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. చదువుతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడి, డబ్బుల కోసం అమ్మకాలకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు. అతనొక…

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

FIRలో చెప్పని మాటలు కూడా రాశారు.. దివాలీ పార్టీకి ఆహ్వానిస్తేనే వెళ్లా: విజయ్ సంచలన వ్యాఖ్యలు..

శనివారం రాత్రి జన్వాడలో జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ డ్రగ్స్‌ ఏమీ దొరక్కపోయినా.. విజయ్‌ మద్దూరికి నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌ రావడంతో కేసు సంచలనంగా మారింది. రాజ్‌ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జన్వాడలో శనివారం రాత్రి జరిగిన దివాలీ పార్టీలో డ్రగ్స్‌…

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..
తెలంగాణ వార్తలు

ఫ్యామిలీ పార్టీనా.. రేవ్‌ పార్టీనా..? అసలేం జరిగింది..? జన్వాడ ఫామ్ హౌస్‌పై పొలిటికల్‌ ఫైట్‌..

జన్వాడ ఫామ్ హౌస్‌లో పార్టీ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ రేవ్ పార్టీ అని, బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని వాదిస్తున్నాయి. బీజేపీ సీసీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలనుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జన్వాడ ఫామ్…

త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ వార్తలు

త్వరలోనే అఖిలపక్ష సమావేశం..! మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దక్షిణ కొరియాలో నదుల పునరుజ్జీవనంపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం తిరిగి వచ్చింది. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నది పునరుజ్జీవనంతో ప్రజలకు నష్టం లేకుండా…

ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?
తెలంగాణ వార్తలు

ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?

హైదరాబాద్‌లోని ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటైన హైడ్రా 100 రోజులు పూర్తి చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో 144 ఎకరాల భూములను పరిరక్షించినప్పటికీ.. విమర్శలు, ఆరోపణలలు, వివాదాలు, న్యాయపోరాటాలు ఎదుర్కొంది. రాజకీయ ప్రభావం ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవడంతో హైడ్రా చర్యలపై విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా..…

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలంగాణ వార్తలు

శాంతిభద్రతలే ముఖ్యం.. దాదాగిరి ఇక నడవదు.. హైదరాబాద్ కొత్వాల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సీపీ సీవీ ఆనంద్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో కార్యనిర్వాహక న్యాయస్థానాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో కార్యనిర్వాహక…