ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
తెలంగాణ వార్తలు

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం

మంచిర్యాల జిల్లాలో తల్లీ కూతుళ్ల మృతి కలచివేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో మానసిక వేదనకు గురైన వివాహిత స్పందన, 11 నెలల చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పుత్రోత్సాహం లేని జీవితం వ్యర్థం అని తను పదే, పదే చెప్పి బాద పడేదని కుటుంబ…

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. మొంతా తుఫాను…

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

రాత్రిపూట బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎలుగుబంటి రోడ్డుపై సంచరిస్తుంది. గత కొన్నిరోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి తిరుగుతుంది. స్థానికులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల…

ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట
తెలంగాణ వార్తలు

ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికే డిజీల్.. ఆ జిల్లాలో పెట్రోల్‌ బంకుకు వెళ్లాల్సిన అవసరమే లేదట

వినియోగ దారులు తమకు అవసరమైన వస్తువులను దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినియోగ దారుల ముంగిటకే సంస్థలు తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆన్ లైన్ ద్వారా అవసరమైన వస్తువులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు అవసరమైన డీజిల్ కూడా వారి ముంగిటకు…

ఉదయం పొలానికి వెళ్లి తిరిగొచ్చిన భార్య.. కట్ చేస్తే ఆమె చేసిన పనికి..
తెలంగాణ వార్తలు

ఉదయం పొలానికి వెళ్లి తిరిగొచ్చిన భార్య.. కట్ చేస్తే ఆమె చేసిన పనికి..

ఖమ్మం జిల్లా జగ్యా తండాలో దారుణం జరిగింది. రౌడీ షీటర్ లైంగిక వేధింపులకు మహిళ బలైంది. వేధింపులను భరించలేని వివాహిత మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమకు న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.…

దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

దూసుకువస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్ అలర్ట్.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి.. దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ…

ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ
తెలంగాణ వార్తలు

ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ

సంగారెడ్డిలో ఓ ఆర్టీసీ ప్రయాణీకుడు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజంట్ బంగారం ధర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తులం లక్షా 50 వేల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. అయితే ఇతను మాత్రం…. బంగారం ధర ఎగసిపడుతోంది. పది గ్రాముల…

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్షకుపైగా జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 50 మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌(క్రెడిట్ అనలిస్ట్‌), చీఫ్‌…

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి
తెలంగాణ వార్తలు

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి

కాంగ్రెస్‌ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ పదవి కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత…

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?
తెలంగాణ వార్తలు

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో…