రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై బిగ్‌ అప్‌డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!

రైతులకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కింద అందిస్తున్న రూ.2000 నిధులు మార్చి రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో జమ…

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అలర్ట్.. ఆదివారం ఈ ప్రాంతంలో వర్షాలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. మార్చి మొదటి వారంలోనే.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనంతోపాటు.. ద్రోణి కొనసాగుతుందని.. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు…

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల

రైల్వే రీజియన్లలో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి త్వరలో ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను తాజాగా భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను పొందుపరిచింది..…

రేపే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో!
తెలంగాణ వార్తలు

రేపే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్ల విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో!

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ సారి మూడు రకాలుగా పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. విద్యార్ధులు ఈ మూడింటిలో ఏ విధంగానైనా తమ…

నెలకు రూ.1,60 వేల జీతంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నెలకు రూ.1,60 వేల జీతంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లో అప్రెంటిస్ డాక్ పైలట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు అప్రెంటిస్‌ డాక్‌ పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్…

ఈ వారంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఈ వారంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌లింక్‌ ఇదే

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 తుది ఫలితాలు మరో 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు..…

ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఆర్‌ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్ష సీబీటీ 1 మార్చి 6వ తేదీ నుంచి మొదలవనుంది. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్బీ) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఇప్పటికే సిటీ…

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం! ఎలా ఎంపిక చేస్తారంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం! ఎలా ఎంపిక చేస్తారంటే..

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్..…

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు.. ఎవరు అర్హులంటే..?

సొంతిల్లు.. అనేది సగటు మనిషి జీవితకాల కల. ఆ కలని నిజం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయమం తీసుకుంది. పట్టణ పేదల తలరాతను మారుస్తూ, అద్దె ఇళ్ల కష్టాల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 ఇప్పుడు సరికొత్త వేగంతో దూసుకుపోతోంది.…

యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?
తెలంగాణ వార్తలు

యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలివే..! నరసింహస్వామి దివ్య స్వరూపాల గురించి తెలుసా..?

యాదగిరిగుట్ట (యాదాద్రి) పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. యాదర్శి మహర్షి తపస్సుతో ఆవిర్భవించిన ఐదు నరసింహ స్వరూపాల రహస్యాలను, వాటి దర్శన విధానాలను ఇక్కడ వివరిస్తున్నాం. రోగాలను నయం చేసే వైద్య నారాయణస్వామిగా యాదాద్రి మహిమ, గిరి ప్రదక్షిణం ద్వారా ఉగ్ర నరసింహస్వామి శక్తిని అనుభవించవచ్చనే విశేషాలు భక్తులకు…