ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!
తెలంగాణ వార్తలు

ముంబైలో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్.. జగిత్యాల నుంచి ముంబైకి వెళ్లిన బస్సులో మంటలు!

ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు తీవ్ర కలకలం రేపాయి. కాండివిలీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ముంబై మహానగరానికి వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ముంబై మలాడ్‌ ఎక్స్‌ప్రెస్‌…

ఇక CBSE స్కూళ్లలో విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్.. ఆ టీచర్లు వచ్చేస్తున్నారు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఇక CBSE స్కూళ్లలో విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్.. ఆ టీచర్లు వచ్చేస్తున్నారు!

సీబీఎస్సీ అన్ని అనుబంధ సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో అర్హత కలిగిన కౌన్సెలింగ్, వెల్‌నెస్ టీచర్లు, కెరీర్ కౌన్సెలర్ల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ దాని అనుబంధ ఉప-చట్టాలను సవరించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో అటువంటి అన్ని.. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సెంట్రల్…

మందుబాబులకు ఇక పూనకాలే.! బెస్ట్ బార్ల లిస్టు వచ్చేసిందిగా..
తెలంగాణ వార్తలు

మందుబాబులకు ఇక పూనకాలే.! బెస్ట్ బార్ల లిస్టు వచ్చేసిందిగా..

ఈ ఏడాది దేశంలోనే అత్యుత్తమ బార్‌గా బెంగళూరుకు చెందిన బార్ స్పిరిట్ ఫార్వర్డ్ నిలిచింది. విభిన్నమైన కాక్‌టెయిల్స్, అద్భుతమైన యాంబియెన్స్‌తో ఈ బార్ జ్యూరీని మెప్పించింది. విశేషం ఏంటంటే.. రెండో స్థానాన్ని కూడా బెంగళూరుకే చెందిన సోకా బార్ కైవసం చేసుకోవడం. టాప్-5లో నిలిచిన బార్ల జాబితా ఇదే…

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి తీవ్రత తగ్గింది.. నెమ్మదిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పొడి వాతావరణం ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి…

గుడ్‌న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!
తెలంగాణ వార్తలు

గుడ్‌న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు రోడ్‌మ్యాప్ ఖరారు చేశారు. త్రిముఖ వ్యూహంతో సీఎం ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్రంపై ఉపాధి హామీ నిరసన సభల్లో పాల్గొననున్నారు. జనవరి 16 నుంచి తొలి విడత, ఫిబ్రవరి…

నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశాలు 2027 జనవరి నుంచి ప్రారంభం.. ఇండియన్…

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ వార్తలు

ప్రజలకు రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్.. ఆ నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. శుక్రవారం రాత్రి నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు చలి.. మరోవైపు అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో…

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..
తెలంగాణ వార్తలు

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు. ఓ…

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..
తెలంగాణ వార్తలు

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు…