తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందించనుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…










