మీ తల్లి మీదే.. మా తల్లి మాదే..! తెలంగాణ తల్లిపై రాజకీయ రగడ..
తెలంగాణ వార్తలు

మీ తల్లి మీదే.. మా తల్లి మాదే..! తెలంగాణ తల్లిపై రాజకీయ రగడ..

తెలంగాణాకు తల్లి రూపంలో విగ్రహం ఉండాలి కానీ, దేవత రూపంలో కాదన్న భావనతోనే ఈ విగ్రహం రూపొందించామంటున్న రేవంత్ కొత్త విగ్రహ రూపంపై విపక్షంతో పాటు రచయితల సంఘం అభ్యంతరాలు. అభయ హస్తం ముద్ర కాంగ్రెస్ ఎన్నికల గుర్తును పోలివుందన్న బీజేపీ. చేతిలో బతుకమ్మ లేకపోవడంపై అసెంబ్లీలో బీజేపీ…

కళ్లు మూతలు పడుతున్నాయని కారు ఓ పక్కకు ఆపిన భర్త.. కానీ భార్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కళ్లు మూతలు పడుతున్నాయని కారు ఓ పక్కకు ఆపిన భర్త.. కానీ భార్య

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ…

బాబోయ్ అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముప్పు.. రైతులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్ అల్పపీడనం.. ఈ జిల్లాలకు ముప్పు.. రైతులకు కీలక సూచనలు

ఏపీని వానల టెన్షన్ వీడటం లేదు. తాజాగా మరో అల్పపీడనం రైతులను భయపెడుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం…. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు…

విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్‌.. ఎవరు అర్హులు..!
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్‌.. ఎవరు అర్హులు..!

గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో), ఇంటిగ్రేటెడ్ కోర్సు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు (ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద విద్యార్థులకు చదువుల కోసం రూ. 15,000 నుండి రూ. 40,000 వరకు సహాయం…

క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే శక్తివంతమైన పండు..! ప్రతిరోజు తింటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

క్యాన్సర్‌ని కూడా ఖతం చేసే శక్తివంతమైన పండు..! ప్రతిరోజు తింటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..

స‌పోటా పండు ఇష్టపడని వారంటూ ఉండరనే చెప్పాలి. భిన్నమైన తీపి రుచితో ఉండే ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండివున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, కాపర్‌, పొటాషియం, ఫైబర్‌ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సపోటా మన దేశం పండు కాదని తెలిస్తే…

మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇది ఒక సవాలు మాత్రమే కాదు’ అంటూ..
వార్తలు సినిమా

మోహన్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇది ఒక సవాలు మాత్రమే కాదు’ అంటూ..

టాలీవుడ్ లో క్రమశిక్షణకు మారు పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అలాంటి నటుడి ఇంట్లో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఆస్పత్రిలో జాయిన్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీలో మళ్లీ…

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..
తెలంగాణ వార్తలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటిపైనే కొనసాగనున్న చర్చ..

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, సభలో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు…

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ వార్తలు

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న…

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.! ఇకపై ఆ ఇబ్బంది లేదు..

స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తుంది. ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డులు కొనుగోలు చేసుకునే వీలుని కల్పించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. భక్తులకు అందించేందుకు అదనపు లడ్డు తయారీకి కావాల్సిన పోటు…

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు

ఏపీకి వరుసగా అల్పపీడన ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. మరి ఆ వివరాలు ఇలా.. ఏపీ, తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24…