తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి. అరుణ్‌కుమార్‌ ఇప్పటికే ఇదే తరహా కేసులో అరెస్టై ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, మళ్లీ భక్తులను…

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

మనిషిని భూమిలో పాతిపెట్టిన తర్వాత శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మృదు కణజాలం 1–3 సంవత్సరాల్లో కుళ్లిపోతే, ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 20–50 సంవత్సరాలు పట్టవచ్చని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎంత…

వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
లైఫ్ స్టైల్ వార్తలు

వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..

వర్షాకాలం తెచ్చే చల్లటి వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో.. అదే స్థాయిలో రోగాల ముప్పు కూడా అంతే వేగంగా ముంచుకొస్తుంది. ఈ సీజన్‌లో పెరిగే తేమ, దోమలు, కలుషిత నీరు మిమ్మల్ని హాస్పిటల్ పాలయ్యేలా చేయవచ్చు. అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే పాటించే కొన్ని చిన్న…

స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!
బిజినెస్ వార్తలు

స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్‌తో పాటు ఇలాంటి పానీయాల విక్రయాన్ని నిషేధించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు ఏంటో తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనల…

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ ప్రజలకు సూపర్…

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’

నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్…

కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి. కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన…

ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం
బిజినెస్ వార్తలు

ఇలాంటి మెజిషియన్ తెలుగువాడు అవ్వడం మనందరికీ గర్వకారణం

ప్రపంచ ప్రఖ్యాత ఇల్యూషనిస్ట్ బీఎస్ రెడ్డి.. ప్రముఖులను గాలిలో తేల్చడం, మనుషులను రెండు ముక్కలు చేయడం వంటి ప్రదర్శనలతో ప్రేక్షకులను విస్మయపరుస్తారు. ఇదంతా భ్రమ కల్పించే కళ అని, దీని వెనుక సైన్స్, టెక్నిక్, నిరంతర సాధన ఉంటాయని ఆయన వివరిస్తారు. మ్యాజిక్ ఆస్కార్‌గా పేరొందిన ఇంటర్నేషనల్ మెర్లిన్…

పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!
తెలంగాణ వార్తలు

పేపర్లతో పనిలేదు.. ఇకపై ఆ విద్యార్థులకు యాప్‌ల ద్వారే పరీక్షల నిర్వహణ!

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2-5 తరగతుల విద్యార్థుల అభ్యసన స్థాయి (FLN) తెలుసుకునేందుకు ప్రత్యేక బేస్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు 11.90 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. చదవడం, రాయడం, లెక్కల ప్రాథమిక నైపుణ్యాలను అంచనా…

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. NBEMS కొత్త రూల్స్ చూశారా?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ పీజీ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 21వ తేదీ ఆర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.…