3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?
బిజినెస్ వార్తలు

3 లక్షల హోండా కార్లు రీకాల్. కారణం ఏమిటో తెలుసా?

ఇంధన ఇంజెక్షన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపభూయిష్ట ప్రోగ్రామింగ్ ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, కారు ఇంజిన్‌లో లోపం వల్ల థ్రోటిల్‌లో ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని, దీని వలన ఇంజిన్ డ్రైవ్ పవర్ తగ్గవచ్చని.. హోండా తన దాదాపు 3 లక్షల వాహనాలను…

మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

మహిళలకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ సమయంలోనే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. వరుసగా రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. రెండు రోజుల్లోనే…

బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..
బిజినెస్ వార్తలు

బంగారం కొంటున్నారా.. ? తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఇవే.. తులం ఎంత ఉందంటే..

బంగారం ధరలు కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‏లో మాత్రం గోల్డ్ రేట్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. భారతీయులకు పసిడి అంటే చాలా ఇష్టం. ఇక మహిళలకు బంగారం మీద ఉండే మక్కువ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది.…

అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే.
బిజినెస్ వార్తలు

అందనంత ఎత్తుకు పసిడి… తెలుగు రాష్ట్రాల్లో రూ. 84వేలు దాటేసిన బంగారం..! ఇక వెండి ధరలు చూస్తే.

గోల్డ్‌ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. . ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు చేయలేరు.. కారణం ఏంటో తెలుసా?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది ఇండియాకు చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2016లో అభివృద్ధి చేసింది. దీని ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య.. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మర్చంట్‌కు…

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డ్ లవర్స్‌కు గుండె గుభేల్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.?

బంగారం భగ్గుమంటోంది. మగువలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. గత రెండు రోజులుగా భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ ఒక్క రోజులోనే అమాంతం ఆకాశాన్ని తాకాయి. బంగారం ఇలా ఉంటే.. అటు వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మరి ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వరుసగా…

ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?
బిజినెస్ వార్తలు

ఆదాయపు పన్ను నకిలీ నోటీసు వచ్చిందా? గుర్తించడం ఎలా?

నకిలీ పన్ను నోటీసులు పంపి ప్రజలను మోసగించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. స్క్రూటినీ సర్వే ట్యాక్స్ డిమాండ్ పేరుతో పన్ను నోటీసులు పంపి ప్రజలను లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు. తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రజలకు ఆదాయపు పన్ను.. ఆదాయపు…

ఆధార్ కార్డుతో పది లక్షల లోన్ తీసుకునే ఛాన్స్.. అర్హతలేంటో తెలుసా?
బిజినెస్ వార్తలు

ఆధార్ కార్డుతో పది లక్షల లోన్ తీసుకునే ఛాన్స్.. అర్హతలేంటో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరి అవసరంగా మారింది. ఇలాంటి వారికి వ్యక్తిగత రుణాలు అనువైన రీపేమెంట్ ఆప్షన్‌లు, త్వరిత చెల్లింపుల ప్రయోజనాన్ని అందిస్తాయి, ఊహించని ఖర్చులను నిర్వహించడానికి తక్షణ నిధులు అవసరమయ్యే వ్యక్తులకు ఆదర్శవంతమైన ఎంపికగా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆధార్…

మీరు ఇందులో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.1 లక్ష పెన్షన్
బిజినెస్ వార్తలు

మీరు ఇందులో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.1 లక్ష పెన్షన్

ఈ పథకాన్ని ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. గతంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. కానీ తర్వాత 2009లో ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులను కూడా ఈ పథకం కింద చేర్చింది. మీరు దేశంలో ఎక్కడైనా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. ఇందులో మీరు రిటైర్మెంట్ తర్వాత డిపాజిట్ చేసిన…

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా

గోల్డ్ కొనాలనుకున్నవారికి బ్యాడ్ న్యూస్. గోల్డ్‌ షాపింగ్‌ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు బంద్ పెట్టాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. రోజురోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి… అమెరికాలో అలా ట్రంప్‌ వచ్చారో…