ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!
బిజినెస్ వార్తలు

ఊపందుకున్న భారతదేశ GDP.. ఆర్థిక వ్యవస్థ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి!

ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పోలిస్తే 5.6 శాతం కంటే మెరుగ్గా ఉంది. ప్రభుత్వ వ్యయం, పట్టణ వినియోగం మెరుగుపడటం వల్ల Q3 - GDP వృద్ధి 6.2-6.3 శాతం…

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ.. బంగారం ధరల్లో ప్రతి…

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా
బిజినెస్ వార్తలు

బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఇలా

బంగారం కొనాలనుకున్నవారికి అచ్ఛేదిన్‌ ఇప్పట్లో వచ్చేలా లేవు. గోల్డ్‌ షాపింగ్‌ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోల్డ్‌ ధరలు పెరుగుతున్నాయి. పెరగడం అంటే అలా ఇలా కాదు.. బ్రేకుల్లేని బుల్డోజర్ మాదిరి దూసుకుపోతున్నాయ్.. బంగారం ధర…

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారత ప్రభుత్వం
బిజినెస్ వార్తలు

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్.. పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారత ప్రభుత్వం

ఇటీవల కాలంలో ఏదైనా తెలియని విషయం తెలుసకోవాలంటే టక్కున గూగుల్‌లో సెర్చ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్‌ను యువత అధికంగా వాడుతూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ క్రోమ్ లేని సిస్టమ్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం…

ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా! ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు
బిజినెస్ వార్తలు

ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించిన టెస్లా! ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు

అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ, కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ,…

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..

పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది. తొలిసారి 89 వేల రూపాయల మార్కు తాకి, ఆల్ టైమ్‌ హైని టచ్‌ చేసింది గోల్డ్‌... నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు…

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్ల.. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము.…

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!
బిజినెస్ వార్తలు

మారుతిలో నంబర్‌ 1 కారు ఇదే.. అమ్మకాలలో రికార్డు..!

జనవరి 2025లో సెలెరియో అమ్మకాలు 56% తగ్గి కేవలం 1,954 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ఎస్-ప్రెస్సో అమ్మకాలు 16 శాతం తగ్గి కేవలం 2,895 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో K10 కారును 12,395 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. ఇది గత సంవత్సరంతో.. మీరు మారుతి సుజుకి…

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!
బిజినెస్ వార్తలు

ఇ-శ్రామ్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌!

e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు "eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు గిగ్ వర్కర్లలో షాప్ హెల్పర్లు,…

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే..?

ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా శుక్రవారం కిలో వెండి ధర రూ.99,500 ఉండగా, శనివారం రూ.99,400లకు చేరుకుంది. హైదరాబాద్‌లో నేటి వెండి ధర 10గ్రాములు రూ.1,069 కాగా, కిలో వెండి ధర రూ. 1,06,900లు గా ట్రేడ్‌ అవుతోంది. దేశంలో బంగారం ధరలు…