భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?
బిజినెస్ వార్తలు

భారత్‌పై ట్రంప్ ట్యాక్స్‌తో అమెరికన్లకు నష్టం.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..? ఎలా అంటే..?

భారత్‌పై 25 శాతం సుంకం విధించాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులపై దీన్ని ప్రభావం భారీగా పడనుంది. ప్రస్తుతం ఆపిల్ ముందు ఒకటే మార్గం ఉంది. పన్నులను భరించడం లేదా ఐఫోన్ల ధరలను పెంచడం. డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25…

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..
బిజినెస్ వార్తలు

భారత్‌తో ట్రేడ్‌ డిల్‌ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్‌ డీల్‌ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్‌. భారత్‌తో వాణిజ్య ఒప్పందం……

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..
బిజినెస్ వార్తలు

చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఒక చిన్న కారు ప్రవేశించబోతోంది. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండే సిటీల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది . ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు. 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల…

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
బిజినెస్ వార్తలు

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల…

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..
బిజినెస్ వార్తలు

హిళలకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రోజులోనే భారీగా పతనమైన బంగారం ధర..

ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు.. ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర లక్ష దాటేసింది.…

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?
బిజినెస్ వార్తలు

పతంజలి ఫుడ్స్ స్టాక్ రికార్డు సృష్టించబోతోందా?

ఒక నెలలో పతంజలి ఫుడ్స్ వాటా 20 శాతానికి పెరిగింది. గత ఒక వారం గురించి మాట్లాడుకుంటే, కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయి. 7 శాతానికి పైగా.. సోమవారం పతంజలి ఫుడ్స్ షేర్లలో స్వల్ప తగ్గుదల…

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..
బిజినెస్ వార్తలు

విద్యార్థులకు శుభవార్త.. జూలై 23న పాఠశాలలు, కాలేజీలు బంద్‌.. కారణం ఏంటంటే..

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లను వెంటనే చెల్లించాలని, దూర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ పెద్ద సమస్య నెలకొందని, వారికి ఉచిత బస్ పాస్ సౌకర్యం అవసరమని, అలాగే చాలా మంది విద్యార్థులు పేద కుటుంబాలవారని, వారి.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, పండుగలు, విద్యార్థి ఆందోళనల…

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..
బిజినెస్ వార్తలు

6 నెలల్లో 26 శాతం పెరిగిన ధర..! బంగారం కొనాలన్నా? పెట్టుబడి పెట్టాలన్నా? ఇవి తెలుసుకోవాల్సిందే..

బంగారం ధరలు 26 శాతం పెరిగాయి. బలహీనమైన US డాలర్, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణం. విశ్లేషణ ప్రకారం, రెండవ అర్ధభాగంలో మరో 0-5 శాతం పెరుగుదల ఉండవచ్చు. SGBలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో…

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..
బిజినెస్ వార్తలు

దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్‌ అయ్యే ఛాన్స్‌..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..

వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.1,14,000లు ఉండగా, 2026 నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌ పెరుగుదలతో సరఫరా తగ్గుతుండటం దీనికి కారణం. వెండి ఆభరణాలపై డిమాండ్‌ ఎక్కువగా ఉంది. భారతీయులు బంగారం తర్వాత అంతగా ఇష్టపడేది,…

పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

మగువలు పసిడి ప్రియులు. పండగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు కొండెక్కి కూర్చోవడంతో గోల్డ్‌ కొనలేని పరిస్థికి వచ్చింది. కానీ బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (WGC) స్పష్టం చేసింది. భౌగోళిక…