డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!
బిజినెస్ వార్తలు

డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!

బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే రాబర్ట్ కియోసాకి లాంటి ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరుగుతాయని, బంగారం కంటే వెండిలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరి వెండిలో వెండిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్…

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ
బిజినెస్ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌ ఛానల్‌ బ్యాన్‌.. 24.5 మిలియన్ డాలర్ల చెల్లించిన కంపెనీ

డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్‌తో 24.5 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 6 కాపిటల్ దాడి తర్వాత హింసను ప్రేరేపించవచ్చని యూట్యూబ్ ఆయన ఛానెల్‌ను నిషేధించింది. 2023లో బ్యాన్ ఎత్తేసినా, ట్రంప్ పరిహారం డిమాండ్ చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సెటిల్‌మెంట్‌లో అధిక భాగం వైట్‌హౌస్‌లో బాల్‌రూమ్ నిర్మాణానికి…

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!
తెలంగాణ బిజినెస్ వార్తలు

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!

దీపావళి, ఛత్ పండుగల వేళ భారత రైల్వే శాఖ గుడ్‌న్యూస్ ప్రకటించింది. సోమవారం (సెప్టెంబర్ 29) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి.…

మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు
బిజినెస్ వార్తలు

మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన GST తగ్గింపు తర్వాత ఆటోమేకర్లు ఇప్పటికే వివిధ విభాగాలలో తమ ఉత్పత్తులపై ధర తగ్గింపులను ప్రకటించారు. అదనంగా ఆటోమేకర్లు పండుగ సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్‌లను కూడా ప్రకటించారు. ఈ డీల్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.. ఈ పండుగ సీజన్‌లో భారతీయ ప్యాసింజర్…

దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!
బిజినెస్ వార్తలు

దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గడంతో సామాన్యులకు ఇది ఊరటకలిగించే విషయంగా చెప్పవచ్చు. కాగా, ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో…

దీపావళికి ముందు బంగారం కొనాలా? వద్దా? ఇప్పుడు GST ఎంత పడుతుంది?
బిజినెస్ వార్తలు

దీపావళికి ముందు బంగారం కొనాలా? వద్దా? ఇప్పుడు GST ఎంత పడుతుంది?

దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు, GST ప్రభావం, ఆఫర్ల గురించి చర్చ జరుగుతోంది. బంగారంపై 3 శాతం GST స్థిరంగా ఉన్నా, తయారీ ఛార్జీలపై అదనపు GST చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,17,475గా ఉంది. దీపావళి దగ్గర పడుతుండటం,…

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ వార్తలు

బాబోయ్‌ బంగారం.. దగ్గరికెళితే భగ్గుమంటోంది.. ఇవాళ్టి రేటు చూస్తే భయం పుట్టడం ఖాయం…

బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలలో మార్పును ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో…

సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. ఈ పాల ధరలు తగ్గింపు.. ఎంతో తెలుసా?
బిజినెస్ వార్తలు

సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. ఈ పాల ధరలు తగ్గింపు.. ఎంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు తర్వాత చాలా వస్తువులు చౌకగా మారనున్నాయి. తమ కంపెనీకి సంబంధించిన పాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు సదరు కంపెనీ ప్రకటించింది.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు తర్వాత చాలా వస్తువులు…

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?

దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బంగారం…

అత్యంత ఖరీదైన కార్లు ఎవరి వద్ద ఉన్నాయి? ముఖేష్ అంబానీనా లేదా ప్రధాని మోడీనా?
బిజినెస్ వార్తలు

అత్యంత ఖరీదైన కార్లు ఎవరి వద్ద ఉన్నాయి? ముఖేష్ అంబానీనా లేదా ప్రధాని మోడీనా?

ముఖేష్ అంబానీకి మాత్రమే లగ్జరీ కార్లు ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖరీదైన కార్లు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వారిద్దరి కార్ల కలెక్షన్లు ఏమిటి? వాటి ధరలు ఏమిటో తెలుసుకుందాం.. భారతదేశంలో లగ్జరీ కార్ల పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.…