వినియోగదారులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న మార్పులు ఇవే!
బిజినెస్ వార్తలు

వినియోగదారులకు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న మార్పులు ఇవే!

సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. అక్టోబర్ 1 నుండి, దేశంలో చాలా పెద్ద మార్పులు జరగనున్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావితం చేయనున్నాయి. వీటిలో ఎల్‌పిజి సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డ్‌లు, సుకన్య సమృద్ధి, పిపిఎఫ్ ఖాతాల నియమాలలో మార్పుల వరకు…

వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?
బిజినెస్ వార్తలు

వాహనదారులకు ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్ రేటు తగ్గించే ఛాన్స్.?

మరి మళ్లీ ఎప్పుడు.? ఆ మాంచి తరుణం ఎప్పుడొస్తుందని దేశంలోని వాహనదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇటీవల దీనిపై మోదీ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుందని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసలు ఊసే లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 2024లో కేంద్ర…

ఇంట్లో కూర్చొని నిమిషాల్లోనే ఇలా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి!
బిజినెస్ వార్తలు

ఇంట్లో కూర్చొని నిమిషాల్లోనే ఇలా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి!

ఓటరు కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇందులో నమోదు చేసుకోకుండా, మీరు ఓటు వేయలేరు. 18 ఏళ్లు నిండిన తర్వాత తప్పనిసరిగా ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ముందుగా voters.eci.gov.in కి వెళ్లండి.…

రూ. 76 వేల మార్క్ దాటేసిన తులం బంగారం ధర.. మీ ప్రాంతంతో గోల్డ్ రేట్ తెలుసుకోండి
బిజినెస్ వార్తలు

రూ. 76 వేల మార్క్ దాటేసిన తులం బంగారం ధర.. మీ ప్రాంతంతో గోల్డ్ రేట్ తెలుసుకోండి

బంగారం ధరల్లో మళ్లీ అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. ఒకానొక సమయంలో తుం బంగారం ధర రూ. 80 వేలకు చేరువై అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మళ్లీ రూ. 70 వేల మార్కుకు చేరువైంది. అయతే తాజాగా…

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?
బిజినెస్ వార్తలు

పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?

తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్‌ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో…

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా.. స్వల్పంగా తగ్గాయి.. బుధవారం (18 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం..…

హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్ వార్తలు

హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం

రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు హైవేపై 20 కిలోమీటర్ల ప్రయాణం పూర్తిగా ఉచితం. తమ వాహనాల్లో జీపీఎస్‌ వాడుతున్న ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంటే అలాంటి ప్రయాణీకులకు ఫాస్టాగ్ కూడా అనవసరంగా మారుతుంది..…

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
బిజినెస్ వార్తలు

ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే…

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, ప్రతి తల్లితండ్రులు అతన్ని కష్టపడనివ్వరని, అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని ఇస్తారని భావిస్తారు. దీని కారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలను ప్రారంభిస్తారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్‌, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు.…

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌

ప్రతి ఒక్కరికీ పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. పొదుపు లేకుంటే నిధుల లేమి, అప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గ్రహించిన వారంతా పొదుపు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛను అందజేస్తుంది. కానీ, స్వయం ఉపాధి…