అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అక్కా అర్జెంట్ కాల్ చేస్కోవాలి అంటే ఫోన్ ఇచ్చింది.. కట్ చేస్తే..

కన్నింగ్ గాళ్లతో నిండిపోయింది ఈ సొసైటీ.. సాటి మనిషి నమ్మాలంటేనే భయం వేస్తుంది. ఎవడు ఎటు నుంచి వచ్చి మాయ చేస్తాడో తెలీదు. ఈ దొంగోడు చూడండి మాయగా వచ్చి పేద ఇంటి ఆడకూతురి ఫోన్ కొట్టేశాడు.ఈ రోజుల్లో పుణ్యం చేసినా పాపమే ఎదురొస్తుంది. అయ్యో పాపం అని…

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్‌ కన్సెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే… రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వ్రాతపూర్వక అనుమతి’ తప్పనిసరి చేసింది. ఏపీలో కీలక…

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే..

శుభలేఖ రాసుకున్నా యదలో ఎపుడో.. ఈ పాట ఒకప్పుడు సూపర్ హిట్. కుర్రకారు యుక్త వయస్సులో వచ్చిన తర్వాత, పెళ్లీడుకు రాగానే వారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా వారి దాంపత్య జీవితంలో దొరుకుతుంది. కాని ఇపుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక శుభలేఖ…

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్‌ షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం…

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్‌ బ్యాంక్‌ టీమ్‌.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా…

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల…

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ తీరంలో పొలిటికల్ ఫైట్‌.. వైసీపీ నుంచి బరిలోకి బొత్స.. నేటు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..

విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తుంగభద్ర డ్యామ్‌ 69 ఏళ్ల చరిత్రలో.. ఫస్ట్‌ టైమ్‌ ప్రమాదం.. ఆందోళనలో రాయలసీమ రైతులు..

సుమారు 7 దశాబ్దాల క్రితం నిర్మాణమైన తుంగభద్ర డ్యామ్…తొలిసారి ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా 19వ గేటు కొట్టుకుపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గేట్‌ చైన్‌లింగ్‌ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే.. నీటి వృధాను…

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. కానీ.. ఇప్పుడు తల్లి ఫిర్యాదుతో పది గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది. ఇంతకీ.. చిన్నారి మిస్సింగ్‌ వెనకున్న మిస్టరీ ఏంటి?… పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి…

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు…