అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ…

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..

విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ…

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త..అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..! ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

హైదరాబాద్ నుంచి వెళ్లే శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. వేసవి సెలవులలో అనేక మంది పుణ్య క్షేత్రాలు, అలాగే టూర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…

బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. వర్షాలే వర్షాలు..! వచ్చే 4 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను.. అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు. ఇప్పటికే భారీగా నష్టపోయిన రైతులకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే…

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యో రొయ్య..! ట్రంప్‌ పోటుతో భారీగా పతనమైన ధరలు.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దగా దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్‌ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి…

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నడి రోడ్డులో స్కూటీపై యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది..!

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకల చేష్టలు పేట్రేగిపోతున్నాయి. వాహనాలతో విన్యాసం.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రస్తుత యువత.. ఆకతాయిగా వ్యవహరించి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భయంకరమైన స్టంట్లు చేస్తూ ప్రాణాలను లెక్కచేయకుండా తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు.…

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మన్లను ప్రకటించగా, లేటెస్టుగా మ‌రో 38 మార్కెట్‌ క‌మిటీల‌కు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 38 మార్కెట్‌ కమిటీలకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌…

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆస్పత్రిలో మగబిడ్డ కిడ్నాప్‌.. సినీ ఫక్కీలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు! టీవీ9కు ప్రత్యేక అభినందన

రంపచోడవరం ఆసుపత్రిలో ఐదు రోజుల బిడ్డను ఒక మహిళ నర్సునంటూ అపహరించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితురాలిని గుర్తించి, చింతూరు సమీపంలో పట్టుకున్నారు. టీవీ9 వార్తల సాయంతో బిడ్డను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలి వెనుక ఇతర వ్యక్తులు ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ…

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం.…

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..

తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్‌.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్‌.. ఎస్‌.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి…