బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?
లైఫ్ స్టైల్ వార్తలు

బొప్పాయి వర్సెస్ పైనాపిల్‌.. వేసవిలో కడుపు ఉబ్బరంతో బాధపడుతున్న వారికి ఏది బెస్ట్..?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహజమైన పండ్ల కంటే మెరుగైన పరిష్కారం మరొకటి లేదు. అయితే, అలాంటి…

3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే.. ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే!
బిజినెస్ వార్తలు

3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే.. ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే!

ఈ రైలులు ప్రయాణించేందుకు ప్రయాణికులు స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా (UPI ఉపయోగించి), స్మార్ట్ కార్డ్ ద్వారా లేదా 'RRTS Connect' మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ (NCR) ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యం…

తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌కు సిద్దమైన పోచమ్మ.. ఎప్పటినుంచంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‌కు సిద్దమైన పోచమ్మ.. ఎప్పటినుంచంటే

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు, టాక్ షోలు అంటూ ఎన్నో రకాలుగా వినోదం అందుతుంది. ఇక కొన్ని ఓటీటీలు రకరకాల జోనర్స్ లో సినిమాలను తెరకెక్కింది ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్…

నాన్న కోసం ఎదురు చూస్తున్నాం.. హెల్మెట్ తప్పనిసరి అంటూ పిల్లల లేఖలు
తెలంగాణ వార్తలు

నాన్న కోసం ఎదురు చూస్తున్నాం.. హెల్మెట్ తప్పనిసరి అంటూ పిల్లల లేఖలు

ప్రియమైన నాన్నకు.. రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మా కోసం మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నాన్న.. నాకు, అమ్మకు కూడా హెల్మెట్లు తీసుకురండి. అంటూ విద్యార్థులు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రియమైన నాన్నా… నువ్వంటే నాకు ప్రాణం.. నువ్వుంటేనే…

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో జరిగిన ఈ భయానక ట్రాక్టర్ ప్రమాదంలో ఏం…

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో 4 రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ తుది విడత ఫలితాలు.. ఆల్‌ ఇండియా ర్యాంకులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 పరీక్షల ఫలితాలు మరో 4 రోజుల్లో విడుదలకానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్టీయే తుది ఆన్సర్‌ కీ విడుదల చేసి, ఆపై వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనుంది. షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్ సెషన్ 2…