రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?
బిజినెస్ వార్తలు

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం రైల్వే ప్రయాణం. ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకుని తమ తమ దైనందిన జీవితాలను గడుపుతుంటారు. అయితే వారందరీ ఓ విజ్ఞప్తి.. ఇవాళ్టి నుంచి కొత్త రైలు చార్జీలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ…

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగడం వలన పేగులు శుభ్రపడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చర్మ, కేశ సంరక్షణకు తోడ్పడుతుంది. శక్తిని అందించి, వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. మునగాకు…

అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్.. 12 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్.. 12 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..

దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన తారలు.. ఇప్పుడు ఒక్కోక్కరిగా రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సినీరంగంలో తిరిగి సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె…

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వారాంతం 36 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణా ఫేజ్-1 పైప్‌లైన్ల అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు నీరు నిలిచిపోతుంది. లీకేజీలు, వాల్వ్ మార్పులు దీనికి కారణం. ఏ ఏ ప్రాంతాల్లో నీటి…

ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ వార్తలు

ఇదే లాస్ట్‌ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యకాలాపాలు కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల…

ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి కేంద్రం నుంచి భారీ గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వానికి పండగే..

ఏపీలో వైద్య ఆరోగ్యం రంగం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలతో పాటు ఆరోగ్య రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి కేంద్రం నుంచి అదిరిపోయే…

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి, క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని భక్తులు శ్రీవారి దర్శననానికి క్యూకట్టారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.…