ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి!..లేదంటే..?
లైఫ్ స్టైల్ వార్తలు

ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి!..లేదంటే..?

ప్రస్తుత కాలంలో ఉసిరిని ఆరోగ్యానికి చాలా మంచిదని పరిగణిస్తున్నారు. అయితే, దీని ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో కాకుండా భోజనంతో పాటు తీసుకోవడం మంచిది. కొన్ని…

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..
బిజినెస్ వార్తలు

వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంతుందంటే..

రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.…

నేను చచ్చేవరకూ నా పేరు పక్కన తన పేరు ఉంచుతాను.. గుండెల్ని పిండేసిన తనూజ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నేను చచ్చేవరకూ నా పేరు పక్కన తన పేరు ఉంచుతాను.. గుండెల్ని పిండేసిన తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. చివరి వరకు టైటిల్ ఫేవరెట్ గా నిలిచి.. ప్రతిసారీ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోయిన తనూజ.. చివరకు రన్నరప్ గా నిలిచింది. తాజాగా బిగ్…

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!
తెలంగాణ వార్తలు

ఒక్క పెన్ డ్రైవ్.. ఐపీఎస్ ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తుంది.. కూపీ లాగుతున్న సిట్!

ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నట్లు…

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
తెలంగాణ వార్తలు

పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..

సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు. క్రిస్మస్‌తో పాటు న్యూ…

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోవిందా.. 50 కిలోల గోల్డ్ గోవిందా.? తిరుపతిలో ఈసారి గోవిందరాజుస్వామి ఆలయంలో.!

తిరుపతి గోవిందరాజుల స్వామి విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం మాయమయిందని దుమారం రేగింది. ఇదంతా గత ప్రభుత్వ హయంలో జరిగిందని రాద్ధాంతం మొదలైంది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ ఎంక్వయిరీ అత్యంత రహస్యంగా ఉంచారు. ఆ వివరాలు ఇలా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు…