షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే
బిజినెస్ వార్తలు

షాకింగ్ న్యూస్.. ఒకేసారి రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. ఇక కొనడం కష్టమే

బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. తులం బంగారం లక్షా 40 వేల మార్క్‌కు చేరుకుంది. ఇక వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సోమవారం నుంచి బంగారం ధరలకు బ్రేకులు పడటం లేదు. భారీ స్థాయిలో పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. బంగారం ధరలు సోమవారం నుంచి…

తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!
లైఫ్ స్టైల్ వార్తలు

తక్కువ ధరల్లోనే పతంజలి ఆయుర్వేద మందులు.. ఎలా ఆర్డర్‌ చేయాలంటే..!

ప్రజల బడ్జెట్‌ను అర్థం చేసుకుని తక్కువ ధరల్లోనే మందులను అందుబాటులోకి తీసుకువస్తోంది పతంజలి. అందుకే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, మందులు అదనపు తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు దివ్య మధునాషిని వాటి ఎక్స్‌ట్రా పవర్, దివ్య ఇమ్యునోగ్రిట్, దివ్య మెమరీగ్రిట్ వంటి వాటిపై 4.13% వరకు తగ్గింపులు అందుబాటులో…

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణ వార్తలు

తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?

క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే రోజున సెలవులు ప్రకటించింది. పూర్తి వివరాలు.. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు…

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా…