జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

జాగ్రత్త మావ.. శీతాకాలంలో సైలెంట్ కిల్లర్ ముప్పు.. కొలెస్ట్రాల్‌ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..

శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనిని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? మీ ఆహారంలో ఎలాంటి ఆహారాలను చేర్చుకోవాలి..? డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. శీతాకాలం…

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..
వార్తలు సినిమా సినిమా వార్తలు

కేరళలోని ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట..

కేరళలో సంచలనం సృష్టించిన 2017 నాటి నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోశిగా ప్రకటించింది. ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా తన ఇమేజ్‌ను, కెరీర్‌ను నాశనం చేయడానికే తన పేరును ఈ కేసులోకి లాగారని దిలీప్…

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వార్తలు

చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు. సోనియా, మన్మోహన్ సారథ్యంలో…

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు

ఏపీని స్క్రబ్‌ టైఫస్‌ వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం రేపగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఏకంగా ఇద్దరు మరణించడం మరింత వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో…