గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..

ఉదయం లేచి 45 నిమిషాల నుండి గంట పాటు వేగంగా నడవడం ఉత్తమ మార్గం. కానీ నేటి బిజీ జీవనశైలిలో, ఎవరూ దీని కోసం ఒక గంట సమయం కేటాయించలేరు. కాబట్టి మనం నడవడం మానేస్తాము. అప్పుడు మనం రోజంతా ఒకే చోట కూర్చుని ఆఫీసులో పని చేస్తాము.…

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న
వార్తలు సినిమా సినిమా వార్తలు

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు…

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!

రాబోయే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లలో ఈ వ్యవస్థను అమలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడమే కాకుండా టిక్కెట్ల పంపిణీని మరింత సమానంగా, పారదర్శకంగా చేయడం దీని ఉద్దేశ్యం. ఇది టిక్కెట్ల లోపాలు, అవకతవకలను.. భారతీయ రైల్వేలు టికెటింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా,…

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!
తెలంగాణ వార్తలు

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది.…

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి
తెలంగాణ వార్తలు

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లి సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిందని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని…

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకు‌కు వచ్చిన మహిళ.. ఆమె రాసిన స్లిప్ చూడగా

కళ్ళముందే కనికట్టు చేసినట్లు రమణమ్మ అనే మహిళను మాటలతో ఏమార్చి 50 వేల రూపాయల కట్టలో 18 వేల రూపాయలు కొట్టేశారు. డబ్బులు తీసుకున్న దుండగులిద్దరూ హడావుడిగా బ్యాంకు నుంచి బయటకు నడుచుకుంటూ పారిపోయారు. అటు బాధితురాలు రమణమ్మ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లగా.. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో…

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు…