ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
బిజినెస్ వార్తలు

ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి మరింత భరోసా కల్పిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్స్, టైమ్‌కి శాలరీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి ఎన్నో బెనిఫిట్స్ వీటి ద్వారా లభించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కార్మికుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం…

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతి ఏడుగురిలో ఒకరికి మనోవైకల్యం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మనసు.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కానీ, మనోవైకల్యాలు, షిజోఫ్రీనియా, యాంగ్జైటీ(అతి ఆందోళన), డిప్రెషన్ (కుంగుబాటు) వంటివి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రిపోర్టు ప్రకారం, ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఏడుగురురిలో ఒకరు మానసిక ఆరోగ్య .. మనసు.. మనిషి జీవితంలో అత్యంత…

బిగ్ బాస్ సంజన చెల్లి తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఆమె భర్త కూడా తోప్ హీరో..! ఆమె ఎవరో తెలుసా.
వార్తలు సినిమా సినిమా వార్తలు

బిగ్ బాస్ సంజన చెల్లి తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఆమె భర్త కూడా తోప్ హీరో..! ఆమె ఎవరో తెలుసా.

బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. తన ఆటతోనే కాదు చలాకీ తనంతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఆమె ప్రేక్షకుల ఓటింగ్ తో సేవ్ అవుతూ వస్తుంది. ఇక ఈ అమ్మడు టాప్ 5కి వెళ్తుందని ప్రేక్షకులు ఈగర్…

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్ బకాయిలు విడుదలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్ బకాయిలు విడుదలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్ బకాయిల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.161 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ చర్యతో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ ఇలా మొత్తం 2,813 కాలేజీలు ఈ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామివారి దర్శనం చేయించారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. భారత…