రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన.. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి…

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..
లైఫ్ స్టైల్ వార్తలు

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..

మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న ఫార్మసీ.. మనకు కావలసిందల్లా ఆయుర్వేదం గురించి కొంచెం జ్ఞానం.. అంతే.. దాని చుట్టూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక మూలికలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి అల్లం.. దీనిని ఆయుర్వేదంలో శుంఠి అని పిలుస్తారు. మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న…

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో…

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు అక్కాచెల్లెళ్ల అంతిమ ప్రయాణం ముగిసింది. కలిసి మొదలు పెట్టిన వారి ప్రయాణం.. కలిసే…