బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..
బిజినెస్ వార్తలు

బంగారంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా? ఒక్క మాటలో తేల్చేసిన వారెన్ బఫెట్..

కొన్ని రోజుల క్రితమే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఇలా పెరగడం, తగ్గడం కారణంగా చాలామంది పెట్టుబడి దారుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే నెంబర్.1 కుబేరుడు అయిన వారెన్ బఫెట్.. బంగారాన్ని ఎప్పటికీ నమ్మలేమని అందులో…

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మీకు తెలుసా..? రోజూ రాగి పాత్రలో నీరు తాగితే.. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..!

రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల తెల్లబడిన జుట్టును నల్లగా మారుతుందని మీకు తెలుసా..? అవును, ప్రఖ్యాత పోషకాహార నిపుణురాలు లిమా మహాజన్ ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో రాగి నీరు జుట్టుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే…

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్
వార్తలు సినిమా సినిమా వార్తలు

9 ఏళ్లతర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మ.. మెగాస్టార్ సినిమాతో కమ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన కథల ఎంపిక మరియు మేకోవర్‌లతో యువ తరంతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక సినిమా నుండి మరొక సినిమాకు భిన్నమైన జానర్‌లను ఎంచుకోవడంతో పాటు, తన లుక్స్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో…

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
తెలంగాణ వార్తలు

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం

మంచిర్యాల జిల్లాలో తల్లీ కూతుళ్ల మృతి కలచివేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో మానసిక వేదనకు గురైన వివాహిత స్పందన, 11 నెలల చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పుత్రోత్సాహం లేని జీవితం వ్యర్థం అని తను పదే, పదే చెప్పి బాద పడేదని కుటుంబ…

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో బాంబ్ పేల్చిన వాతావరణశాఖ.. వచ్చే 4 రోజులు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది.. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉందని పేర్కొంది.. మొంతా తుఫాను…