సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
బిజినెస్ వార్తలు

సంస్కారంలోనూ కుబేరుడే.. కొడుకు ఆకాశ్‌తో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?

ముఖేష్ అంబానీ-నీతా అంబానీలకు బిలియన్ల కొద్దీ సంపద ఉండవచ్చు. కానీ వారు వారి సాధారణ స్వభావానికి, అందరితో మర్యాదగా వ్యవహరించడానికి ప్రసిద్ధి చెందారు. వారు తమ పిల్లలలో ఈ విలువలను నాటారని, ఇది ఎప్పటికప్పుడు రుజువు అవుతుందని చెప్పవచ్చు. ముఖేష్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యజమాని ముఖేష్‌ అంబానీ.…

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గుడ్లు ఫ్రిడ్జ్‎లో పెట్టవచ్చా.? ఆరోగ్యమా.? అనారోగ్యమా.?

మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ…

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒరేయ్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..! ప్రాణాలు తీసేలా ఉన్నారుగా.. హౌస్‌లో మరో వికెట్ అవుట్

బిగ్‏బాస్ సీజన్ 9.. మొదటి రెండు వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది. గత సీజన్స్ మాదిరిగానే హౌస్మేట్స్ చెత్త పంచాయితీలు, అరుపులు, గొడవలు తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా సాగడం లేదు. ఇక గత చివరి రెండు ఎలిమినేషన్స్ తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్ పై…

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా
తెలంగాణ వార్తలు

అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని టార్చ్ వేసి చూడగా

రాత్రిపూట బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎలుగుబంటి రోడ్డుపై సంచరిస్తుంది. గత కొన్నిరోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి తిరుగుతుంది. స్థానికులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల…

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అడవిలో వెళ్తూ దారి తప్పిన మహిళ.. ముప్పై గంటలైనా జాడలేదు.. డ్రోన్లు ఎగరవేసి చూడగా

రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా.. పల్నాడు జిల్లా దుర్గి…

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

12 ఏళ్ల తర్వాత మరోసారి దారికాచిన మృత్యువు.. అప్పుడు జరిగిన చోటే మళ్లీ ప్రమాదం

శుక్రవారం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎలాగైతే విషాదంలోకి నెట్టిందో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే నెలలో, ఇంచుమించు ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఇదే తరహాజో జనాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 20 మంది…