పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల నిజంగా తేడా వస్తుందా? అసలు నిజం ఇదే!
బిజినెస్ వార్తలు

పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల నిజంగా తేడా వస్తుందా? అసలు నిజం ఇదే!

పెట్రోల్ బంక్ కి వెళ్లినప్పుడు అక్కడ రెండు రకాల పెట్రోల్ లు కనిపిస్తాయి. ఒకటి నార్మల్ పెట్రోల్ అయితే మరొకటి ప్రీమియం పెట్రోల్. దీని ధర కూడా నాలుగైదు రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుందని, బండి పెర్ఫామెన్స్ బాగుంటుందని అనుకుంటారు…

ఇక నో టెన్షన్.. ఇమ్యూనిటీ ప‌వర్‌‌ పెరగాలంటే ఇలా చేయండి.. బెస్ట్ ఫుడ్స్‌తో రోగాలకే చెక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇక నో టెన్షన్.. ఇమ్యూనిటీ ప‌వర్‌‌ పెరగాలంటే ఇలా చేయండి.. బెస్ట్ ఫుడ్స్‌తో రోగాలకే చెక్..

కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించుకోవడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే.. ఇమ్యూనిటీ ప‌వర్‌‌ పెరగాలంటే ఏం తినాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. లాంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. నేటి వేగవంతమైన,…

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి
తెలంగాణ వార్తలు

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి

కాంగ్రెస్‌ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ పదవి కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మొదలైంది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌ రెడ్డిని సూర్యాపేట నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత…

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?
తెలంగాణ వార్తలు

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో…

విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విశాఖలో…

చల్లటి కబురు వచ్చేసిందండోయ్.. ఏపీ, తెలంగాణకు ఉరుములు, మెరుపులతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చల్లటి కబురు వచ్చేసిందండోయ్.. ఏపీ, తెలంగాణకు ఉరుములు, మెరుపులతో..

కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల తిరోగమనం అయ్యాయి. దీని ప్రభావంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో…