మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు
బిజినెస్ వార్తలు

మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన GST తగ్గింపు తర్వాత ఆటోమేకర్లు ఇప్పటికే వివిధ విభాగాలలో తమ ఉత్పత్తులపై ధర తగ్గింపులను ప్రకటించారు. అదనంగా ఆటోమేకర్లు పండుగ సీజన్ ఆఫర్లు, డిస్కౌంట్‌లను కూడా ప్రకటించారు. ఈ డీల్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.. ఈ పండుగ సీజన్‌లో భారతీయ ప్యాసింజర్…

నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

నవరాత్రి ఉపవాస సమయంలో ఎక్కువగా సబుదాన తినడం వల్ల కలిగే ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. నవరాత్రి ఉపవాసంలో సాబుదాన తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో నవరాత్రి ఉపవాస సమయంలో…

ప్రభాస్, అల్లు అర్జున్‏లతో సినిమాలు.. కట్ చేస్తే.. షారుఖ్ ప్రియురాలిగా, తల్లిగా నటించిన హీరోయిన్.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‏లతో సినిమాలు.. కట్ చేస్తే.. షారుఖ్ ప్రియురాలిగా, తల్లిగా నటించిన హీరోయిన్.. ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు..

సాధారణంగా సినీరంగంలోకి నటీనటులుగా ఎంట్రీ ఇచ్చిన కొందరు స్టార్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ సైతం తల్లి పాత్రలు చేసేందుకు సై అంటున్నారు. ఇప్పటికే అనుష్క తల్లిపాత్రలో అదరగొట్టింది. అలాగే మరో హీరోయిన్ సైతం తన ఫస్ట్ హీరోకే తల్లి…

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!
తెలంగాణ వార్తలు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. భారత…

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

బంగాళాఖాతంలో నేటి ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది..ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం…