దీపావళికి ముందు బంగారం కొనాలా? వద్దా? ఇప్పుడు GST ఎంత పడుతుంది?
బిజినెస్ వార్తలు

దీపావళికి ముందు బంగారం కొనాలా? వద్దా? ఇప్పుడు GST ఎంత పడుతుంది?

దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు, GST ప్రభావం, ఆఫర్ల గురించి చర్చ జరుగుతోంది. బంగారంపై 3 శాతం GST స్థిరంగా ఉన్నా, తయారీ ఛార్జీలపై అదనపు GST చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,17,475గా ఉంది. దీపావళి దగ్గర పడుతుండటం,…

ఈ 7 మందికి తమలపాకు ఆకు ఒక వరం.. వారి సమస్యలకు లక్ష్మణ రేఖ..! వారు ఖచ్చితంగా తినాలట..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఈ 7 మందికి తమలపాకు ఆకు ఒక వరం.. వారి సమస్యలకు లక్ష్మణ రేఖ..! వారు ఖచ్చితంగా తినాలట..

తమలపాకు.. మనందరికీ తెలిసిందే.. దాదాపుగా అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ ఆకును ఉపయోగిస్తుంటారు. పూజలు, శుభకార్యాలు, కిల్లీ వంటి సందర్భంలో విరివిరిగా వాడుతుంటారు. కానీ తమలపాకులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జీర్ణ…

మహేష్ బాబు, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్స్.. స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మహేష్ బాబు, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్స్.. స్టార్ హీరోలతో లవ్ ఎఫైర్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..

ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తక్కువ సమయంలోనే గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తరాలు.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. 50 ఏళ్ల వయసులోనూ పెళ్లికి…

బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బీసీ రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

భారత్-పాక్‌ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ యుద్దం…

శ్రీవారి భక్తులకు ఇది కదా కావాల్సింది.. ఇక కొండకు వచ్చే ప్రతీ సామాన్యుడికి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు ఇది కదా కావాల్సింది.. ఇక కొండకు వచ్చే ప్రతీ సామాన్యుడికి

తిరుమలలో సామాన్య భక్తుడికి వసతి సమస్య తలెత్తకుండా టిటిడి ప్రయత్నిస్తోంది. యాత్రికుల వసతి సముదాయాన్ని మరొకటి అందుబాటులోకి తెచ్చింది. వెంకటాద్రి నిలయం పేరుతో పిఎసి-5 ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఆ వివరాలు ఇలా.. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు కొండకు…