కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే అస్సలు కొనరు!
బిజినెస్ వార్తలు

కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే అస్సలు కొనరు!

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు.. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 6 శనివారం…

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?

పెంపుడు జంతువులను పెంచుకోవడం, వాటితో ఆడుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే వాటి నుంచి వచ్చే రేబిస్ వ్యాధి మాత్రం చాలా ప్రమాదకరం. ఒకసారి లక్షణాలు కనిపిస్తే ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. అందుకే జంతువు కాటు తర్వాత రేబిస్ ప్రారంభ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.…

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?
వార్తలు సినిమా సినిమా వార్తలు

బిగ్‏బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా.. ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. కొన్ని రోజులుగా ఈ షో గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. సూపర్ స్టార్ నాగార్జున ఈసారి కూడా హోస్టింగ్ చేయనున్నారు. కొన్ని నెలలుగా ఈ షోపై ఆసక్తికర బజ్…

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..
తెలంగాణ వార్తలు

రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. గతేడాది కంటే రూ4లక్షల 99వేలు అధికం..! ఎంత ధర పలికిందంటే..

గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ ధర ఈ యేడు రికార్డును తిరగరాసింది. బాలాపూర్ బొడ్రాయి దగ్గర జరిగిన వేలం పాట నిర్వహణ మొదటి నుంచి ఎంతో ఉత్సహంగా సాగింది. లడ్డూ వేలం పాటలో 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న…

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏటేటా పెరుగుతున్న వెంకన్న ఆదాయం.. ఆగష్టు నెలలో శ్రీవారి హుండీ ఇన్కమ్ ఎంతో తెలుసా..

ఆపదమొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూలై నెలలో సగటున 80వేల మంది దాకా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆగస్టు నెలలోనూ అదే రద్దీ కొనసాగింది. హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో అపరకుభేరుడు…