నాసాలో కొత్త నియామకం.. భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు!
బిజినెస్ వార్తలు

నాసాలో కొత్త నియామకం.. భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు!

తన పదోన్నతి గురించి అమిత్ మాట్లాడుతూ, 'నాసాలో నా కెరీర్ మొత్తంలో మానవ అంతరిక్ష ప్రయాణంలో సాధ్యమయ్యే సరిహద్దులను అధిగమించడం అనే ఒకే ఒక లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. ఈ కొత్త పాత్ర మన చంద్రుడు-నుండి- అంగారక గ్రహ.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కొత్త నియామకం…

ఖాళీ కడుపుతో యాలకులు వాడుతున్నారా..? ఎలా తిన్నాసరే.. శరీరంలో జరిగేది ఇదే..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఖాళీ కడుపుతో యాలకులు వాడుతున్నారా..? ఎలా తిన్నాసరే.. శరీరంలో జరిగేది ఇదే..!

యాలకులు అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. కానీ ఆహారం, పానీయాల రుచిని పెంచడమే కాకుండా, ఆయుర్వేదంలో కూడా యాలకులను ఉపయోగిస్తారని మీకు తెలుసా.? యాలకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 యాలకులు తింటే లెక్కలేనన్ని ఆరోగ్య…

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో నాని సినిమా.. కట్ చేస్తే ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో నాని సినిమా.. కట్ చేస్తే ఊహించని రిజల్ట్.. ఏ మూవీనో తెలుసా?

అల్లు అర్జున్, నాని.. టాలీవుడ్ లో ఈ స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్. బన్నీ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంటే నాని బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు ఇస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఓ కథతో…

గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్‌..!
తెలంగాణ వార్తలు

గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్‌..!

గణేశ్‌ ఉత్సవాల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రధాన మార్గం, అనుబంధ మార్గాలు, తిరుగు ప్రయాణం, భక్తులు వెళ్లే మార్గాలు, నిమజ్జన ప్రాంతాలు, బేబీ పాండ్లు ఇతర వివరాల రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌. మరోవైపు ఈ ఏడాది గణనాథుడి ఊరేగింపు శోభాయాత్రలో…

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలోనే ఎస్‌బీఐ పీఓ ఆన్‌లైన్‌ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఇటీవల ప్రిలిమినరీ ఫలితాలు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షలు ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగాయి. ఇక తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు.. స్టేట్…

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గీత దాటితే వేటు తప్పదు.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించింది. సోషల్…