లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..

మన శరీరానికి కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం.. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు సహాయపడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వారు పసుపు తినాలా..? వద్దా..? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో నిపుణులు ఏం…

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే

సౌత్ ఇండస్ట్రీ ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.…

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్
తెలంగాణ వార్తలు

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో 2 రోజులు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హోటల్స్, లైసెన్స్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా…

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..
తెలంగాణ వార్తలు

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను.. నాకు అంత సమయంలేదు.. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అంటూ కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు.. ఇప్పుడు…

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన…