ఇక ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. చెల్లించని చలాన్‌లపై మరిన్ని ఛార్జీలు!
బిజినెస్ వార్తలు

ఇక ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. చెల్లించని చలాన్‌లపై మరిన్ని ఛార్జీలు!

ఆ రాష్ట్ర ప్రభుత్వం పౌరుల సౌలభ్యం కోసం ఈ-చలాన్ వ్యవస్థను ప్రారంభించింది. దీని సహాయంతో వాహన యజమానులు ఇంట్లో కూర్చొని చలాన్ చెల్లించవచ్చు. వారు ఏ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్.. ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ఇప్పుడు చెల్లించాల్సిన…

సాధారణ జ్వరం కాదు.. ప్రాణాంతక డెంగ్యూ.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సాధారణ జ్వరం కాదు.. ప్రాణాంతక డెంగ్యూ.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

నిర్మలంగా ఉన్న ఆకాశం, చల్లటి గాలులతో వర్షాకాలం ఆహ్లాదకరంగా అనిపించవచ్చు. కానీ, ఈ కాలంలోనే డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సాధారణ జ్వరంలా మొదలై, ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చే ఈ డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. తేలికపాటి లక్షణాలను…

స్టార్ హీరో, విలన్ లేరు.. ఒక్క హీరోయిన్‏తోనే సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మూవీ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

స్టార్ హీరో, విలన్ లేరు.. ఒక్క హీరోయిన్‏తోనే సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మూవీ..

ప్రస్తుతం ఓటీటీల్లో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలకు పట్టం కడుతున్నారు. ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. స్టార్ హీరో, విలన్ లేకుండానే సత్తా చాటుతుంది.…

క్రికెట్‌ బ్యాట్ కోసం వెళ్లి చంపేశాడు.. అతడికి క్రైమ్ సీన్స్ చూడటం అలవాటు.. షాకింగ్ విషయాలు
తెలంగాణ వార్తలు

క్రికెట్‌ బ్యాట్ కోసం వెళ్లి చంపేశాడు.. అతడికి క్రైమ్ సీన్స్ చూడటం అలవాటు.. షాకింగ్ విషయాలు

హత్యకు గురైంది పదేళ్ల పాప. చంపింది పదోతరగతి కుర్రాడు. కానీ, ఇది తేలడానికి ఐదు రోజులు పట్టింది. మెడ, గొంతు, కడుపులో 20కి పైగా భయంకరమైన కత్తి పోట్లు. విచక్షణారహితంగా కసితీరా పొడిచి చంపేశాడు. కానీ, నాలుగు రోజుల వరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. ఐదోరోజు మధ్యాహ్నం…

రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రైతులకు గుడ్ న్యూస్.. పట్టా పాస్ బుక్ లేకున్నా లోన్స్.. ఆ భయాలు వద్దన్న మంత్రి..

ఏపీలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా కొత్త పట్టా పాస్ బుక్స్ పంపణీ చేయనుంది. ఎటువంటి తప్పులకు తావివ్వకుండా పాస్ బుక్స్ అందిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు పంట రుణాల కోసం పాస్ బుక్స్ అవసరం లేదని మంత్రి వెల్లడించారు. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…