పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు
బిజినెస్ వార్తలు

పాపులర్‌ అవుతున్న వార్షిక టోల్‌ పాస్‌.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు

వార్షిక పాస్‌ ద్వారా ప్రతిసారి రీఛార్జ్‌, డబ్బులు చెల్లించే ఇబ్బంది ఉండదు. ఏడాది పాటు సుమారు200 ట్రిప్పులు టోల్‌ వదకద ఆగకుండా వెళ్లవచ్చు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి.. దేశంలో రహదారులపై ప్రయాణం మరింత సులభం అయ్యింది. ఇప్పుడు టోల్‌…

మధుమేహం, గుండె జబ్బును అదుపులో ఉంచే ఈ పండు గురించి మీకు తెలుసా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మధుమేహం, గుండె జబ్బును అదుపులో ఉంచే ఈ పండు గురించి మీకు తెలుసా?

ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ల్యూటిన్, జియాక్సంతిన్, ఫైటోకెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలన.. బిజీ లైఫ్‌లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది.…

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న అనీల్ గీలా మోతెవరి లవ్ స్టోరీ.. ఇప్పుడు రూ.99లకే అన్‏లిమిటెడ్..

ఇండియాలో బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థగా జీ5 టీం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తోంది. తెలుగులో వరుసగా సిరీస్‌లు, సినిమాలు అందిస్తూ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఈక్రమంలో రీసెంట్‌గానే ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ జీ5 తన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఇలాంటి అంతులేని వినోదాన్ని నెలకు కేవలం రూ.99…

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!
తెలంగాణ వార్తలు

వీధుల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. 3 రోజుల్లో 30 మందిపై దాడి!

కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలోనే 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. దీంతో కుక్క కాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. రాజంపేట లో ఐదేళ్ల బాలుడు.. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు…

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

రేపట్నుంచే ఐబీపీఎస్‌ పీఓ-2025 ప్రిలిమ్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్‌ ఇదే

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) ప్రిలిమ్స్‌ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌…

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సముద్ర గర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంద్రాగస్టు వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహోన్నత రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు స్కూబా డ్రైవర్లు. లెహెరావో తిరంగా అంటూ…