3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

3 నెలలు ఇవి మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? తెలిస్తే మైండ్ బ్లాంక్..

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది. నూనె, చక్కెర, బియ్యం వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువ. వీటి అధిక వినియోగం మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ…

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!
తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలిఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ..!

భాగ్యనగరంలో పార్కింగ్ కష్టాలకు చెక్.. మీరు వింటుంది నిజమే..! మహానగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో పార్కింగ్ కోసం ఇక మీదట ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రాబోతుంది. దీంతో సెంట్రల్ సిటీలో పార్కింగ్ కష్టాలకు…

ఉద్యోగులను త్వరగా ఇళ్లకు పంపించండి.. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన..
తెలంగాణ వార్తలు

ఉద్యోగులను త్వరగా ఇళ్లకు పంపించండి.. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన..

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ…

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని పేద కుటుంబాలకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం… ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం మరో మంచి అవకాశం. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇప్పటివరకు 3 కి.మీ పరిధిలో ఉన్న పిల్లలకు మాత్రమే లభించేవి. ఇప్పుడు ఆ పరిధిని 5 కి.మీకి పెంచింది ప్రభుత్వం. 1వ తరగతిలో 25% సీట్లు బలహీన వర్గాల…

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కేబినెట్ మరో గుడ్‌న్యూస్.. కొత్త సెమీకండక్టర్ల యూనిట్‌కు ఆమోదం

సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రూ. 4,594 కోట్ల పెట్టుబడితో నాలుగు కొత్త ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది. డిజిటల్ ఇండియాను బలోపేతం చేస్తుందని…