కొనిజర్లలో కంటైనర్ ఇల్లు – చాలా తక్కువ ఖర్చు – ఫోటోస్ చూసేయండి
తెలంగాణ వార్తలు

కొనిజర్లలో కంటైనర్ ఇల్లు – చాలా తక్కువ ఖర్చు – ఫోటోస్ చూసేయండి

ప్రతి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించకోవడం ఓ కల. అయితే ప్రస్తుత భవన నిర్మాణ ఖర్చులు పేద, మధ్యతరగతివారికి భారంగా మారాయి. మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య కుటుంబాలు ఆలోచన మార్చుకుని కంటైనర్ ఇళ్ల వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఇంటిని మీకు పరిచయం చేయబోతున్నాం..…

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగమ్మాయి..! కొత్త చరిత్ర లిఖించనున్న 23 ఏళ్ల జాహ్నవి

23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి దంగేటి 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఐదు గంటల ప్రయాణంలో రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలను చూడనున్నారు. NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఆమె. ఇటీవలె శుభాంశు…

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే డబుల్‌ పవర్‌ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి..…

భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలో వేగంగా హెచ్చుతగ్గులు ఉంటాయి . వాణిజ్య యుద్ధ కారణాల వల్ల బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే దేశీయ బులియన్ మార్కెట్లో ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపశమనం.. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి.…

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదా.. హానికరమా? పే..ద్ద.. కథే ఉందిగా..

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ చాలా మంది మనస్సులలో ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది.. ఖాళీ కడుపుతో పండ్లు తినడం సరైనదేనా..? తింటే ఏమవుతుంది.. ఉదయాన్నే పండ్లు తింటే ఏమైనా సమస్యలు వస్తాయా..? అని…

అట్టహాసంగా ప్రముఖ నటి సీమంతం.. తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

అట్టహాసంగా ప్రముఖ నటి సీమంతం.. తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు చూశారా?

సీరియల్స్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది అంజలి. త్వరలో ఆమె తల్లి కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చాలా మందికి ఫేవరెట్…

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!
తెలంగాణ వార్తలు

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

బనకచర్ల ప్రాజెక్ట్ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. ఈ అంశంపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పొలిటికల్‌ ఫైట్‌ కొనసాగుతున్నాయి. ఎవరికి వాళ్లు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసే అంశంలో కొత్త కొత్త విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడమే మరోసారి పవర్ పాయింట్…

ఇవాళ్టి నుంచే రేషన్‌ సరుకుల పంపిణీ.. వారికి కూటమి సర్కార్ స్పెషల్‌ ఆఫర్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ్టి నుంచే రేషన్‌ సరుకుల పంపిణీ.. వారికి కూటమి సర్కార్ స్పెషల్‌ ఆఫర్‌!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ డోర్‌ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు…

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!

24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం…

చౌకైన రైల్వే ఛార్జీలు ఏ దేశంలో ఉన్నాయి? ఎక్కడ అత్యంత ఖరీదైనవి!
బిజినెస్ వార్తలు

చౌకైన రైల్వే ఛార్జీలు ఏ దేశంలో ఉన్నాయి? ఎక్కడ అత్యంత ఖరీదైనవి!

భారతదేశంలో దాదాపు 68,000 కి.మీ. పొడవైన రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారతదేశంలో ప్రతిరోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు. అది కూడా ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఛార్జీలకు. భారతదేశంలో జనరల్ క్లాస్‌లో కిలోమీటరుకు..భారత రైల్వే రైలు ఛార్జీలను పెంచింది. జూలై…