చౌకైన రైల్వే ఛార్జీలు ఏ దేశంలో ఉన్నాయి? ఎక్కడ అత్యంత ఖరీదైనవి!
బిజినెస్ వార్తలు

చౌకైన రైల్వే ఛార్జీలు ఏ దేశంలో ఉన్నాయి? ఎక్కడ అత్యంత ఖరీదైనవి!

భారతదేశంలో దాదాపు 68,000 కి.మీ. పొడవైన రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారతదేశంలో ప్రతిరోజూ 2 కోట్లకు పైగా ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు. అది కూడా ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఛార్జీలకు. భారతదేశంలో జనరల్ క్లాస్‌లో కిలోమీటరుకు..భారత రైల్వే రైలు ఛార్జీలను పెంచింది. జూలై…

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే ఎలాంటి జబ్బులు రావు..! మస్తు ఎనర్జీతో, ఆరోగ్యంగా ఉంటారు..!

మన ఆరోగ్యం బాగుండాలంటే పండ్లు చాలా అవసరం. వాటి లో ముఖ్యమైనది దానిమ్మ. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యల కు ఇది ఒక సహజ పరిష్కారం. దానిమ్మ రసం రోజూ తాగితే శరీరానికి ఎన్నో లాభాలు జరుగుతాయి. దానిమ్మ రసంలో చాలా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు,…

బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ…

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో గతంలో సంబంధం ఉండేదని, తేజేశ్వర్‌ను…

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.…